పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

ఎస్ఆర్ పురం,మన న్యూస్… పిల్లలను బంగారు భవిష్యత్తుగా తీర్చే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే అని పాతపాలెం ఎంపీపీఎస్ మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి అన్నారు గురువారం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి మాట్లాడుతూ…

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మీ కలసిన డాక్టర్ పసుపులేటి

మన న్యూస్,తిరుపతి :కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని తిరుపతిలో శుక్రవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్…

పాతగుంట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ఆర్కాడు వెంకటరామిరెడ్డి మృతి – పలువురు నాయకులు నివాళులు

వెదురుకుప్పం, Mana News , జూలై 11:– వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆర్కాడు వెంకటరామిరెడ్డి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం పట్ల పార్టీ శ్రేణులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి…

లంకల గ్రామాన్ని సందడిగా మార్చిన చిన్న పీర్ల ఉత్సవాలు

నారాయణపేట జిల్లా మన న్యూస్ :- నర్వ మండలంలోని లంకల గ్రామంలో 10 రోజులపాటు జరుపుకునే మొహర్రం (చిన్న పీర్ల) మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా జరిగే ఈ వేడుకలు గ్రామాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాలు,…

ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం

గూడూరు, మన న్యూస్ :- గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జనాభా నాణ్యత ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్…

74 వ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు…

గూడూరు, మన న్యూస్ :- 74 వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్బంగా మొదటగా సీనియర్ కామ్రేడ్ మెకానిక్ శాంతకుమార్ గారి చేతులు మీదుగా ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఆవిష్కరణ చేసినారు. తదుపరి ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ గురించి క్లూప్తంగా స్టేట్…

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం…

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఉరవకొండ, మన న్యూస్ : ఒకే వ్యక్తి మరణానికి రెండు వేర్వేరు రాష్ట్రాల్లో మరణ ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయన్న విచారణ ఉరవకొండ మండలంలో బయటపడింది. అధికారులు విధివిధానాలు పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ సంఘటన ఆరోపణలను తెస్తోంది. ఘటన వివరాలు:అనంతపురం…

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఉరవకొండ, మన న్యూస్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు, బెళుగుప్ప ఇంచార్జ్ మరియు జిల్లా మహిళా మోర్చా నాయకురాలు దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ…

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

PASUMARTHI JALAIAH: మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పేరెంట్స్ ఉపాధ్యాయులు సమన్వయ మెగా పేరెంట్స్ డే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గారి సమక్షంలో నాలుగు…