పాతగుంట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ఆర్కాడు వెంకటరామిరెడ్డి మృతి – పలువురు నాయకులు నివాళులు

వెదురుకుప్పం, Mana News , జూలై 11:– వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆర్కాడు వెంకటరామిరెడ్డి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం పట్ల పార్టీ శ్రేణులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత గల నేతగా గుర్తింపు పొందారు. గ్రామస్థాయిలో పార్టీ బలపడేందుకు ఆయన అందించిన సేవలు మరువలేనివని నాయకులు తెలిపారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలువురు నాయకులు పాతగుంటకు వచ్చారు. వీరిలో GD Nellore నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్, టీడీపీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, బూత్ కన్వీనర్ షణ్ముఖ రెడ్డి, జనసేన పార్టీ బూత్ కన్వీనర్ యతేశ్వర్ రెడ్డి, మాంబేడు గ్రామ ప్రధాన కార్యదర్శి యుగంధర్, యువ నాయకులు అరగొండ మురళీమోహన్ రెడ్డి మరియు ముని కృష్ణారెడ్డి పాల్గొన్నారు. నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వెంకటరామిరెడ్డి సేవలను గుర్తు చేస్తూ, ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.

Related Posts

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.