వీర సైనికుల త్యాగాలు అజరామరం – రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బిగ్రేడియర్ వివి రెడ్డి

మన న్యూస్, చిత్తూరు, మార్చి 6 : వీర సైనికుల త్యాగాలు అజరామరమని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బ్రిగేడియర్ వివి రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ఆయన తన రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో…

జీడి నెల్లూరు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్

మన న్యూస్ , జీడీ నెల్లూరు :- జీడి నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి జీడి నెల్లూరు అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కి జీడి నెల్లూరు అభివృద్ధి…

బియ్యం అక్రమ రవాణా హిట్ లిస్టులో నెక్స్ట్ ఆ ఇద్దరే..!!

Mana News :- రాష్ట్రంలో సంచలనం రేపిన బియ్యం అక్రమ రవాణా పై మంత్రి మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసారు. గత అయిదేళ్లు కాలంలో రాష్ట్రంలో జరిగిన బియ్యం రవాణా పైన వివరాలు కోరామని వెల్లడించారు. పూర్తి సమాచారం వచ్చిన…

యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు..

Mana News :- వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు భారతీయ వ్యక్తులను యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) మరణశిక్ష విధించిందని, వారిని ఉరి తీసిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇద్దరు వ్యక్తుల్ని కేరళకు చెందిన మహ్మద్…

అమెరికా కూడా యుద్ధానికి సిద్ధం.. చైనా హెచ్చరికపై స్పందించిన రక్షణ మంత్రి

Mana News, Internet Desk :- చైనాతో ఎలాంటి పోరాటానికైనా తమ దేశం సిద్ధంగా ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు పీట్ హెగ్సేత్ మాట్లాడారు.అమెరికాతో చివరి వరకు ఎలాంటి యుద్ధం చేసినా…

25ఏళ్ల కసి, కోపం, పగతో టీమిండియా – ఫైనల్‌ రివెంజ్ కోసం వెయిటింగ్!

Mana News :- సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 2000వ సంవత్సరం. ఆ రోజు కూడా ఫైనల్ మ్యాచే, ప్రత్యర్థి న్యూజిలాండే. కానీ ఫలితం మాత్రం భారత జట్టుకు వ్యతిరేకం. అయితే ఇప్పుడా ఓటమికి కసి తీర్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా.ఛాంపియన్స్…

న్యూటన్ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ: రాజస్థాన్ గవర్నర్

Mana News :- రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం న్యూటన్ గుర్తించడానికి చాలా పూర్వమే మన వేదాల్లో దాని గురించి ప్రస్తావన ఉందని అన్నారు జైపుర్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన…

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: రంగన్న మృతిపై అనుమానాలంటూ భార్య ఫిర్యాదు

Mana News :- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 05 రాత్రి ఆయన మరణించారు.రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

బైడెన్ ప్రభుత్వం పై మస్క్ సంచలన ఆరోపణలు..!!

Mana News, Internet Desk :- వాషింగ్టన్: స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. బైడెన్ ప్రభుత్వం కావాలనే నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరిగి…

బీసీలకు రాజ్యాధికారం ఎలా రాదో చూస్తా : తీన్మార్ మల్లన్న

Mana News :- బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యమే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పీసీసీ చీఫ్ మీద ఒత్తిడి చేయించి తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించారని…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..