వెదురుకుప్పం మండలం గొడుగు చింత గ్రామంలో వివాహ వేడుక – వధూవరులను ఆశీర్వదించిన తెలుగు యువత నేతలు

వెదురుకుప్పం,మన న్యూస్:- వెదురుకుప్పం మండలంలోని గొడుగు చింత పంచాయతీకి చెందిన రావిళ్ల చందు – యువేక దంపతుల వివాహ విందు మంగళవారం సాయంత్రం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్…

బెళుగుప్పలో బీజేపీ “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం

ఉరవకొండ, మన న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బెలుగుప్ప మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి…

నీరు తరిగేనిధి. పదులపరచటం మన విధి

ఉరవకొండ, మన న్యూస్: ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి మంగళవారం ఇంటింటికి మేలుకొలుపు కరపత్రాలు పంపిణీ చేస్తూ, తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. “నీరు తరిగే నిధి – దాన్ని పదిలపరచటం…

పట్టా స్థలాల్లో అక్రమ పైపులైన్‌ వివాదం – అధికారులు మౌనం

ఉరవకొండ, మన న్యూస్: పట్టాదారుల సొంత భూముల్లో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పైపులైన్లు వేస్తూ గుత్తేదారులు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన…

చేతి వృత్తులకు చంద్రబాబు చేయూత -కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- గత వైసిపి ప్రభుత్వ నిర్వాకం కారణంగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురై,సాంప్రదాయికంగా మరియు వంశ పారంపర్యంగా వస్తున్న కొన్ని కులవృత్తుల వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చేతి వృత్తుల వారికి చేయూత…

నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడి గా వెంకటేశు ,ప్రధాన కార్యదర్శిగా రవి

మన న్యూస్,తిరుపతి :– నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మంగలి వెంకటేష్ ను నియమించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ సిబ్యాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్తిలో వెంకటేష్ కు…

జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పాచిపెంట మండలంలో ఎరువుల షాపుల ఆకస్మిఖ తనిఖీ

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 12:- పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలో గల ఎరువుల దుకాణాలను పాచిపెంట మండల తహసిల్దార్ డి రవికుమార్,వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తో కలిసి ఆకస్మిక తనిఖీలు…

గాంజా రౌడిజంపై ఉక్కు పాదం గూడూరు డిఎస్పీ గీతా కుమారి హెచ్చరిక

గూడూరు, మన న్యూస్ :- ఎవరైనా గాంజా మత్తు పదార్థాలు కలిగి ఉన్న లేక రౌడీయిజంకి పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడూరు డి.ఎస్.పి గీత కుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో…

చవితి ఉత్సవాలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగూడూరు డిఎస్పీ గీత కుమారి

గూడూరు, మన న్యూస్ :- గణేష్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీస్ వారి అనుమతులు తప్పనిసరి గా ఉండాలని, వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం మరియు మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా…

మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీ మంజలీ ఆవరణలో…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు