నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడి గా వెంకటేశు ,ప్రధాన కార్యదర్శిగా రవి

మన న్యూస్,తిరుపతి :– నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మంగలి వెంకటేష్ ను నియమించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ సిబ్యాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్తిలో వెంకటేష్ కు నియామక పత్రాన్ని సిబ్యాల సుధాకర్ చేతులమీదుగా అందుకున్నారు. అలాగే నాయి బ్రాహ్మణ సేవా సంఘం యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అత్యారపు రవి ని నియమించినట్లు చెప్పారు. అనంతరం మీడియాతో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం కార్యవర్గాలను నియమించినట్లు చెప్పారు. మొదటి విడతగా రాయలసీమ జిల్లాలలోని యువజన కార్యవర్గాలతో పాటు నియోజకవర్గం కార్యవర్గాలను నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రోజురోజుకు అంతరించిపోతున్న నాయి బ్రాహ్మణ కులవృత్తిని కార్పొరేట్ సెలూన్ల చేతికి పోయితున్నాయి అనే ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలలో కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నాయి బ్రాహ్మణ యువతకు కులవృత్తిపై శిక్షణ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేతివృత్తులకు ఆదరణ కల్పించాలన్న లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నాయి బ్రాహ్మణ యువతకు కులవృత్తిపై శిక్షణ ఇచ్చేందుకు కావలసిన రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించి మాట నిలబెట్టుకున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సహకారంతో నాయి బ్రాహ్మణులకు కులవృత్తులపై ఉండాలని ఇప్పించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పై నాయి బ్రాహ్మణులకు ఎవరికైనా సందేహాలు ఉంటే నా సెల్ నెంబర్ కు ఫోన్ చేస్తే మీ సందేహాలను నివృత్తి చేస్తానని సుధాకర్ పేర్కొన్నారు. సెల్ నెంబర్ 9052016928 కు సంప్రదించాలని చెప్పారు.

Related Posts

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ