ఏకలవ్య పనులపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలి – ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు

మన న్యూస్ సాలూరు రూరల్, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా,కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించిన ఏకలవ్య భావనాల నాణ్యతను విజిలెన్స్ అధికారులు పరిశీలించాలని, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని…

ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి:రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు…

వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…

బంజారా రత్న సుబ్రహ్మణ్యం నాయక్ కు అరుదైన పురస్కారం,సన్మానం

ఉరవకొండ మన న్యూస్: బంజారా రత్న సామాజిక వేత్త ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ కు శనివారం అరుదైన పురస్కారం, ఘన సన్మానం లభించింది. అనంతపురం పట్టణంలోని గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా గిరిజన…

ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవు,సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ

మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్ కమిషనర్ టి.టి రత్నకుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం పెద్ద బజారులో ఉన్న…

సాలూరు ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా కొండ్రు మంగమ్మ

మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పరిధిలో ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా సేవలందించిన విజయలక్ష్మి పాచిపెంట మండలానికి బదిలీపై వెళ్లారు. సాలూరు ప్రాంతానికి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాజెక్టు నుండి సాలూరు కి ప్రమోషన్ వచ్చి…

వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించిన టిడిపి బీసీ నేత జగన్నాథం

మన న్యూస్ :తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం కుటుంబ సమేతంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రత పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆనవైతిగా వస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని తమ దంపతులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా…

ఘనంగా పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు….

మన న్యూస్,తిరుపతి, : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, టిడిపి 11వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత ఘనంగా నిర్వహించారు. పుష్పవతి…

మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా పరిచయ కార్యక్రమం వేడుకలు

*మన న్యూస్ సింగరాయకొండ:-* ప్రకాశం జిల్లా కనుమళ్ల గ్రామంలో ఉన్న మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినుల కోసం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుభరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.జ్యోతి…

MPP పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బాలిరెడ్డి నగర్‌లోని MPP పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులందరికి ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సింగరాయకొండ శాఖ ఆధ్వర్యంలో, 8వ వార్డు సభ్యులు…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..