MPP పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బాలిరెడ్డి నగర్‌లోని MPP పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులందరికి ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సింగరాయకొండ శాఖ ఆధ్వర్యంలో, 8వ వార్డు సభ్యులు…

జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌కి సింగరాయకొండ విద్యార్థినులు ఎంపిక

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌లను పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 6న నిర్వహించిన ఎంపికలలో, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సింగరాయకొండ కు చెందిన నలుగురు…

ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల, పట్టించుకోలేని సంబంధిత అధికారులు,

మన న్యూస్ పాచిపెంట ఆగస్టు 7:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గరిసె గుడ్డి గ్రామ పాఠశాలను వెంటనే తెరిపించాలని గిరిజనులు. ఉపాధ్యాయులు లేక మూసి ఉన్న జిపిఎస్ పాఠశాల వద్ద. నిరసన తెలుపుతున్న గిరిజనులు స్థానిక గిరిజనులైన. సూకురు…

మక్తల్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన, పుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిదిలోని మక్తల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. సామాగ్రి నాణ్యతను తనిఖీ చేశారు, వంట సిబ్బందిని ఆప్రాన్లు మరియు చేతి తొడుగులు ధరించినందుకు…

మున్సిపల్ కమిషనర్ కు ఏడవ వార్డు సభ్యుల వినతి

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ…

జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన,పద్మశాలి సంఘం నాయకులు.

మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు…

శ్రీ భక్త మార్కండేయ పల్లకిసేవ మహోత్సవ ఆహ్వానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పద్మశాలి కుల భాంధవులకు మరియు నారయణ పేట పట్టణ ప్రజలకు శ్రీ భక్త మార్కండేయ స్వామి పల్లకి సేవ మహోత్సవానికి ఆహ్వానిస్తూ,స్వామి వారి పూజ కార్యక్రమలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.…

33 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

మన న్యూస్ సాలూరు ఆగస్టు 6 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు రూరల్ లో అక్రమంగా తరలిస్తున్న 133 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒడిస్సా రాష్ట్రం డుంబ్రిగూడ గ్రామానికి చెందిన కొర్రా డానియల్, దివాకర్, రాంబాబు,…

దళితులపై కూటమి హయాంలో పెరిగిన దాడులు లిక్కర్ స్కామ్లో అందరూ జైలుకే – కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

ఖనిజాల అప్పగింత కోసం ఆదివాసీలపై అరాచకంబీజేపీ హయాంలో 14.50 లక్షల కోట్ల రుణ మాఫీలో లక్ష కోట్ల అవినీతి ఈవీఎం ట్యాంపరింగ్ల వల్లే బీజేపీ విజయం___2029లో కేంద్రంలో కాంగ్రెస్ విజయం ఖాయం సిడబ్లుసి మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా…

స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయo – ఎన్నిసార్లు రేషన్ కార్డుల పంపిణీ? : బీజేపీ నేత శంకర్రెడ్డి ధ్వజం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- కొత్త రేషన్ కార్డులను ఎన్నిసార్లు పంపిణీ చేస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్ బి నగర్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.బాలాపూర్…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..