పాఠ్య పుస్తకాలు పంపిణీ..ఎంఈవో అమర్ సింగ్

మనన్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎంఈవో అమర్ సింగ్ పంపిణీ చేశారు. మండలానికి 1 నుండి 10 వ తరగతి వరకు 6157 పుస్తకాలు వచ్చాయి.వాటిని…

సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

మన న్యూస్,నిజామాబాద్, రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర మండల కేంద్రంలో గురువారం నిర్వహించినా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.అర్జీదారుల…

ఎర్రవల్లిలో మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్ కుమార్

మన న్యూస్,హైదరాబాద్ ,గజ్వాల్ , ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గజ్వేల్ నియోజకవర్గం లోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గురువారంమాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా…

జుక్కల్ ఎమ్మెల్యే తోట ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,ఏఐజీ హాస్పిటల్ చైర్మన్,…

20 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత, కేసు నమోదు: నర్వ ఎస్ఐ కుర్మయ్య.

నర్వ , Mana News :- తేదీ 03/06/2025 రోజు రాత్రి సమయంలో నర్వ పోలీస్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పెద్దకడుమూరు గ్రామంలో ఎరుకలి నరసింహ ఇంట్లో తనిఖీ చేయగా ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం లబ్ధిదారుల…

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలి , నకిలీ విత్తనాల దందాను అరికట్టాలి – సామాజిక కార్యకర్త కర్నె రవి

పినపాక, మన న్యూస్ :- మణుగూరు : తొలకరి ముందు గానే ప్రారంభమైనందున రైతులకు నాణ్య‌మైన‌ విత్తనాలు,ఎరువుల‌ ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్‌లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ,సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికారులకు విజ్ఞప్తి చేశారు.…

కాన్ కుర్తి గ్రామంలో కార్డెన్ సెర్చ్.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని దామరగిద్ద మండలం కానుకూర్తి గ్రామంలో నేరాల నిర్మూలనకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకై గార్డెన్ సెర్చ్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని నారాయణ పేట సీఐ శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా…

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలి-కృష్ణ ఎస్సై నవీద్

మన న్యూస్, నారాయణ పేట:– నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే రైతులకు విక్రయించాలని నకిలీలు అంటగడితే కేసులు నమోదు చేస్తామని కృష్ణ ఎస్సై ఎస్ ఎం నవీద్ తిపారు.కృష్ణ మండల కేంద్రంలోని విత్తనాలు & ఎరువుల దుకాణాలలో అకస్మిక తనిఖీలు చేపట్టారు.…

ప్రజలు సైబర్ నేరాల నుండి, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – షి టీమ్ పోలీసులు

మన న్యూస్, నారాయణ పేట :- జిల్లా పరిధిలోని మక్తల్ బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు, బస్సులలో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల…

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను పరామర్శించిన ఎంపీ షెట్కార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ పరామర్శించారు..అనంతరం.ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని…

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.