తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం
ఎల్ బి నగర్. మన న్యూస్ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో గుడిమెట్ల రజిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు ,(ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్…
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ యాజమాన్యం వెంటనే వెనక్కి తీసుకోవాలి – పి శివకుమార్ గౌడ్
తుర్కయంజాల్. మన న్యూస్ అఖిల భారత యువజన సమాఖ్య ( AIYF) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు…
సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…
వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం
తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…
యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి
ఆదిభట్ల. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో టిసిఎస్ ప్రాంతంలో సరస్వతి & యుగేందర్ నేతృత్వంలో నెలకొల్పినయూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి , ఈ…
బక్రీద్ పండుగ వేడుకలు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం బక్రీద్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉదయం నూతన వస్త్రాలను ధరించి గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు చదువుతారు.ఈద్గాల వద్ద మత గురువులు ఇమాంలు ముందుండి…
ఘనంగా ఎనుముల కొండల్ రెడ్డి జన్మదిన వేడుకలు
చంపాపేట్. మన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కర్ణాకర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్…
రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి..జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్,శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి,డాక్టర్ రేవంత్ అన్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో మాల్తుమ్మెద శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…
తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పోటీల్లో జాగృతి అభ్యుదయ సంఘంనకు రాష్ట్ర స్థాయి ప్రధమ, తృతీయ బహుమతులు రాష్ట్ర పర్యావరణ అటవీశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ…
ఎల్బీనగర్. మన న్యూస్ : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం – నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నిర్వహించిన పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం…
రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
నాగోల్. మన న్యూస్; Elite Gamers Garege నాగోల్ ఉప్పల్ బాగ్ హయత్ లో గల విక్రంత్ బ్యాడ్మింటన్ అకాడమీ లో జరిగిన రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ -2025 నీ ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్…