ధీనావస్థలో బిజ్వారం వృద్ధ దంపతులు – మనవరాలు అనారోగ్యం, ఆర్థిక సహాయం కోసం ఎదురు చూపులు
గద్వాల జిల్లా, జూలై 19 (మన న్యూస్ ప్రతినిధి): జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు కర్రెన్న (75), సవారమ్మ అలియాస్ గట్టవ్వ (65) ఆర్థికంగా అత్యంత విషమ పరిస్థితులలో జీవిస్తున్నారు.…
ఏటీఎంలో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి గంట వ్యవధిలో డబ్బులు రికవరీ చేసి అందించిన గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్
పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీహార్ వ్యక్తి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- గద్వాల పట్టణ కేంద్రంలోని రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో బీహార్ కు చెందిన వ్యక్తి వినోద్…
నా భూమిని అక్రమంగా కబ్జా చేసుకున్నరు.రాత్రికి రాత్రే వరాలు వేసి పొలం కబ్జాపొలాన్ని కబ్జా చేసి వరినాటు వేసుకున్న దామోదర్ రెడ్డి.
పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితుడి ఆవేదనన్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని భూమిని అక్రమంగా 15 రోజుల…
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మహిళలు ఆర్థికంగా ఎదిగితే జిల్లా, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత…
భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి – వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ )మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు.నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన రైతులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.…
భూ సేకరణకు రైతులు సహకరించాలి..బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తి పోతలపథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో వడ్డేపల్లి, జక్కాపూర్…
లంకాల గ్రామంలో కౌడి పీర్ల సవారిలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
నర్వ మండల, Mana News :- నర్వ మండల పరిధిలోని లంకాల గ్రామంలో పురాతనం నుండి తరతరాల నుండి లంకాల గ్రామంలో కౌడి పిర్లను ప్రతిష్టించడం జరుగుతుంది. నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా కౌడి సవారిలో పాల్గొనడం…
క్రమంతప్పకుండా, క్రమశిక్షణ తో విద్యార్థులు కళాశాల కు రావాలి –
ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ బోర్డుల మీద విద్యాబోధన, ఎప్సెట్ (ఎంసెట్), మెయిన్స్, నీట్, సిఎ, పోటీ పరీక్షలకు శిక్షణ – జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం. హృదయ రాజు గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి. జులై 17 :- జోగులాంబ గద్వాల…
రైతులకు అండగా బిజెపిదిగివచ్చిన కంపెనీలు ఉత్పత్తులను కొంటామని హామీకలెక్టరేట్ ధర్నాలో రైతులకు మద్దతుగా బిజెపి నాయకులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 17 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డలో సీడ్ ఉత్తనోత్పత్తిలో పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బిజెపి ప్రశ్నిస్తున్నది. వారం రోజుల క్రితం పత్తి రైతులకు జరుగుతున్న అన్యాయంపై పాత…
ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మంత్రి దామోదర రాజనర్సింహ
మన న్యూస్, హైదరాబాద్,జోగిపేట్, జులై17,వానాకాలం, రబ్బీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి ఎకరాకు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న…