నా భూమిని అక్రమంగా కబ్జా చేసుకున్నరు.రాత్రికి రాత్రే వరాలు వేసి పొలం కబ్జాపొలాన్ని కబ్జా చేసి వరినాటు వేసుకున్న దామోదర్ రెడ్డి.

పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితుడి ఆవేదన
న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని భూమిని అక్రమంగా 15 రోజుల క్రితం ఇతరులు కబ్జా చేసుకుని వరి నాటు వేసుకున్నారని ఆ భూమిని రక్షించాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగట్లేదని బాధితుడు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి వివరాల ప్రకారం…ధరూరు మండలం వామన్ పల్లి గ్రామానికి చెందిన ఊరబాయి మద్దిలేటి అనే వ్యక్తికి ఉప్పేరు శివారులోని సర్వే నంబర్ 588 లో వ్యవసాయ భూమి ఉంది. అయితే అదే పొలం పక్క ఉన్న అదే గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా నాకు సంబంధించిన భూమిని దౌర్జనంగా కబ్జా చేసుకున్నారని తెలిపారు. రాత్రికి రాత్రి జేసీబీ ద్వారా నా భూమిలో వరాలు వేసి కబ్జా చేసుకుని అందులో ఇప్పుడు వరి నాటు వేసుకున్నాడని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని, నా భూమిని అక్రమంగా కబ్జా చేసుకున్న దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకొని నా భూమిని రక్షించి తమకు న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారులను వీడియో ద్వారా వేడుకున్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///