సీడ్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంబిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి

మనన్యూస్:వెదురుకుప్పం వెనుకబడిన సంచారజాతులు అభివృద్ధి జరగాలంటే కేంద్రప్రభుత్వం సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సీడ్ పథకం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని శనివారం బి.సి సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖామాత్యులు యస్.సవితను తిరుపతి పద్మావతి అతిథి గృహం…

ఫేక్ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న వ్యక్తి అరెస్టు

మన న్యూస్ సాలూరు డిసెంబర్28:= మన్యం జిల్లాసాలూరు. సొంత ప్రయోజనాల కోసం ఫేక్ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న వ్యక్తిని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ పోలీసులు అరెస్టు చేశారని పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కిరణ్…

రైతన్నకోసం అంటూ 126 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

మనన్యూస్:గొల్లప్రోలు సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్రైతన్న కోసం అంటూ కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు126 వారాలు గా దూడల…

హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయండి

మన న్యూస్:గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామ ప్రసిద్ధిగాంచిన శివాలయంలో కేసరపల్లి భువనేశ్వరి శ్రీ కమలానంద సరస్వతి స్వామి జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆలయ అర్చకులు.సేవా సభ్యులు.పూర్ణకుంభ స్వాగతం తో ఆహ్వానించి శివాలయం ఆలయ…

ఏలేశ్వరం పట్టణ బిజెపి అధ్యక్షుడిగా అయ్యప్ప ఎన్నిక ఏకగ్రీవం

మనన్యూస్:ఏలేశ్వరం పట్టణ బిజెపి అధ్యక్షుడిగా పైల అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక బిజెపి కార్యాలయంలో జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో పట్టణ బిజెపి అధ్యక్షుని నియామక ఎన్నికలు శనివారం నిర్వహించారు.అధ్యక్ష ఎన్నికల లో భాగంగా ముగ్గురు అభ్యర్థులు…

ఒకేషనల్ విద్యార్థులకు ఇండస్ట్రియల్ సందర్శన

మనన్యూస్:ఏలేశ్వరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల9వ తరగతి విద్యార్థులకు ఒకేషనల్ ఆటోమోటివ్ ట్రేడ్ విభాగం లో ఒకేషనల్ ట్రైనర్ బి.మహేష్ ఆధ్వర్యంలో హోండా షోరూంలో ఇండస్ట్రియల్ సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వెన్నా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒకేషనల్…

కూటమి ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచుతుందని వైసీపీ తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ

మనన్యూస్:ఏలేశ్వరం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోని ఐదేళ్ల కాలంలో పది సార్లు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించమని వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సత్య ప్రభ ఎద్దేవా చేశారు.శనివారం ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట,జే.అన్నవరం రహదారిని…

పలు కుటుంబాలను పరామర్శించిన ముదునూరి మురళీకృష్ణంరాజు

మనన్యూస్:ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్అ ధినేత,నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు పలువురిని పరామర్శించారు.ప్రత్తిపాడు మండలం వాకపల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాకపల్లి గ్రామానికి చెందిన మురుకుర్తి రాణిని పరామర్శించి,మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని…

సాలూరులో వంద పడకల ఆసుపత్రి నా కల, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్:సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు నా కల అని,పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.శనివారం సాలూరు పట్టణంలో శరవేగంతో జరుగుతున్న వంద…

పెంచిన విద్యుత్ బిల్లుల పెంపు తక్షణమే ఉపసంహరించు కోవాలి

మన న్యూస్:గొల్లప్రోలు కాకినాడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలో పెంచిన విద్యుత్ బిల్లులు పెంపు తక్షణమే ఉపసంహారంచుకోవాలని డిమాండ్ చేస్తూ వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైయసార్ కాంగ్రేస్…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు