Category: ఆంధ్రప్రదేశ్

టీటీడీపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు

మనన్యూస్:తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో…

రహదారులు నిర్మిస్తే అభివృద్ధి,,ప్రతిపక్ష హోదా లేనిపార్టీ ఆరోపణలా,

ఏజెన్సీలో రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజన ప్రాంతాల రహదార్లు అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, సాలూరు నియోజకవర్గంలో 15 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ పది నెలల్లో…

నరసింహ యాదవ్ ను సత్కరించిన రాష్ట్ర శాసన

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు మహారాజా టోపీతో శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర యాదవ…

నరసింహ యాదవ్ కు ఘన సన్మానం

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు కలసి శాలువులతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నరసింహ యాదవ్ రాష్ట్ర యాదవ…

తెలుగు దేశం పార్టీ ఎక్స్ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్ బాబు నీ

పరామర్శించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మనన్యూస్,సాలూరు:విశాఖపట్నం, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం సాయంత్రం విశాఖపట్నం విజేత ఆసుపత్రికి వెళ్లి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పాచిపెంట మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పిన్నింటి…

త్రాగునీటి సమస్య పరిష్కారం చేయండి

మనన్యూస్,పాచిపెంట:త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం,ఖాళీ బిందెలతో. నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన గొలుగువలస మహిళలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాచిపెంట మండలం గురువు నాయుడుపేట పంచాయతీ గొలుగువలసలో దళితులు గిరిజనులు దాదాపు 300 కుటుంబాలు పైగా త్రాగునీటి…

తపాల ఆఫీసు నూతన భవనం ఓపెనింగ్

Mana News :- కలిగిరి న్యూస్ :- నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో గత 40 సంవత్సరముల నుంచి తపాలా సర్వీసులు చుట్టుపక్కల ప్రజలకి అందించడం జరుగుతుంది.ఇప్పుడు ఆ భవనము కాస్త శిథిలా వ్యవస్థకి చేరటం వల్ల సిద్ధన…

దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

మన న్యూస్ తిరుపతి :- కీర్తిశేషులు దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్లు కుటుంబ సభ్యులు…

డాక్టర్ శ్రీనివాస శర్మ గృహానికి,శృంగేరినుండి పాదయాత్రగా వచ్చిన వెంకటదుర్గా సుబ్రహ్మణ్యం గురువులు

బంగారుపాళ్యం ఏప్రిల్ 01 మన న్యూస్ చిత్తూరు జిల్లాచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలి…

జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాంగాటి తిరుమల ను సన్మానించిన జనసేన నాయకులు

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఏపీయూడబ్ల్యూజే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల ను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రతిస్పందించి వారి సమస్యకు పత్రిక…