అక్రమ మైనింగ్ పై ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు/ ఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ కాంతారావుని తిరుపతి ఎంపీ గురుమూర్తి తో కలిసి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్…
సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతుంది..
మన న్యూస్,నిజాంసాగర్ , ( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందుతుందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ…
నెల్లూరు జిల్లా తెలుగుదేశం మహానాడు ఏర్పాట్ల పరిశీలన
మన న్యూస్, నెల్లూరు, మే 21:ఈనెల 23న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ,…
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జడ దేవి గ్రామంలో గ్రామ కమిటీల సమావేశం..!తూర్పు చెన్నంపల్లి, తూర్పు బోయమడగల, జగదేవి, గ్రామ కమిటీల సమావేశానికి హాజరైన మండలం మరియు గ్రామ నాయకులు..!
వరికుంటపాడు, మన న్యూస్ : వరికుంటపాడు మండలంలోని తూర్పు చెన్నంపల్లి, తూర్పు బోయమడుగుల, జడ దేవి, గ్రామ కమిటీల సమావేశం జడదేవి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి వరికుంటపాడు మండలం మరియు గ్రామ నాయకులు…
బుచ్చిరెడ్డిపాలెం తో తెలుగుదేశం పార్టీ కు విడదీయరాని అనుబంధం ఉంది….. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ యం.సుప్రజ మురళి
మన న్యూస్, కోవూరు ,మే 20:- మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండగ లాంటిది. – తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తుగా సైకిల్ సింబల్ పెట్టమని సూచించింది బుచ్చిరెడ్డి పాళెం వాసి బెజవాడ బెజవాడ పాపి రెడ్డి గారే. – ఛైర్…
బుచ్చిరెడ్డిపాలెం తో తెలుగుదేశం పార్టీ కు విడదీయరాని అనుబంధం ఉంది….. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ యం.సుప్రజ మురళి
మన న్యూస్, కోవూరు ,మే 20:- మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండగ లాంటిది. – తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తుగా సైకిల్ సింబల్ పెట్టమని సూచించింది బుచ్చిరెడ్డి పాళెం వాసి బెజవాడ బెజవాడ పాపి రెడ్డి గారే. – ఛైర్…
ఆత్మకూరులో మే 22న తెలుగుదేశం మినీ మహానాడు
మన న్యూస్ ,ఆత్మకూరు ,మే 20:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో…ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి “మినీ మహానాడు” కార్యక్రమాలు మంత్రి ఆనంద్ తెలియజేశారు.ఆత్మకూరు,ఏఎంసి ప్రాంగణంలో మే 22 గురువారం సమయం:…
శంఖవరం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ..
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ఆదర్శ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ చేయడం జరుగుతుందని అర్హత కలిగిన విద్యార్థులు మే 22 ముందే ఆన్ లైన్ లో వెబ్సైట్ apms.apcfss.in నందు దరఖాస్తు…
కోవూరు నియోజకవర్గం అభివృద్ధే శ్వాసగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు, మే 20:- జాతరలా మినీ మహానాడు – లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- పదవులు శాశ్వతం కాదు.. ప్రజా సంక్షేమంలో రాజీ పడం- ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం- కోవూరు…