కడపలో జరుగునున్న మహానాడుకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు, అభిమానులకు , ప్రజలకు స్వాగతం_ సుస్వాగతం…. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

మన న్యూస్, నెల్లూరు:*మే 27, 28 న నెల్లూరుజిల్లా నుంచి 1935 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. *బహిరంగ సభలో జిల్లా నుంచి 45 వేల మంది పాల్గొంటారు.*మహానాడు కేవలం పార్టీ నాయకులకే కాదు. యావత్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన దినం.*మహానాడులో…

కాకాణి కేరళలో బాడీ మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడంట…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మన న్యూస్, పొదలకూరు:*గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేకుండానే అక్రమ మైనింగ్ జరిగిందని వైసీపీ నేతలు చెబుతారా.*టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించాడు..జర్నలిస్టులను కూడా వదిలిపెట్టలేదు .ఐదేళ్లూ లెక్కకు మించి పాపాలు చేశాడు..ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.పొదలకూరులో కుట్టు…

కాకాణి కేరళలో బాడీ మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడంట…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మన న్యూస్, పొదలకూరు:*గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేకుండానే అక్రమ మైనింగ్ జరిగిందని వైసీపీ నేతలు చెబుతారా.*టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించాడు..జర్నలిస్టులను కూడా వదిలిపెట్టలేదు .ఐదేళ్లూ లెక్కకు మించి పాపాలు చేశాడు..ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.పొదలకూరులో కుట్టు…

గూడూరులో శ్రీశ్రీశ్రీ హజ్రత్ సయ్యద్ హాసిమ్ హుస్సేన్ ని జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవం

మన న్యూస్ ,గూడూరు ,మే 26:తూర్పు గూడూరు, దర్గావీధి యందు వెలసియున్న శ్రీశ్రీశ్రీ హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా రహంతుల్లా అలై వారి గంధ మహోత్సవం ఫకీర్ల జరబులతో, విద్యుత్ పూల అలంకరణములతో మేళ తాళాలతో హజ్రత్…

తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ పిలుపు

. మన న్యూస్ ,సూళ్లూరుపేట ,మే 26:తెలుగుదేశం పార్టీ అధినేత,పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించే””మహానాడు”” తెలుగు వాళ్లకు ఒక పండగ లాంటిది అని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం…

నెల్లూరులో ముక్కాల ద్వారకా నాధ్ మిత్రమండలి ఆధ్వర్యంలో

మన న్యూస్, నెల్లూరు, మే 25: అమ్మ…ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఎంత చెప్పినా తక్కువేనని…..రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి అన్నారు .ఈ సందర్భంగా నెల్లూరు నగరం…

జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకుంటాం…. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి

మన న్యూస్, నెల్లూరు ,మే 25:- *నెల్లూరు పదో డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశమైన రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి *ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం. *కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాం.*మంత్రి కుమార్తె షరణి కి…

దేశంలోనే ది బెస్ట్ స్కూల్ గా వి ఆర్ పాఠశాలను మారుస్తున్నాం…. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి

మన న్యూస్ నెల్లూరు మే 25:దేశంలోనే ది బెస్ట్ మోడల్ స్కూల్ గా వి.ఆర్.సి పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి తెలిపారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో చేపడుతున్న స్కూల్…

కావలిలో వైఎస్ఆర్సిపి దామిశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, కావలి, మే 25:నెల్లూరు జిల్లా, కావలి లో వైఎస్ఆర్సిపి స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రెటరీ దామిశెట్టి సుధీర్ నాయుడు తండ్రి దామిశెట్టి శ్రీనివాస నాయుడు ఇటీవల పరమపదించడంతో వారి కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

కడపలో జరిగే మహానాడు పై మంత్రులు పొంగూరు నారాయణ, ఆనంరామనారాయణరెడ్డి సమీక్ష

మన న్యూస్, నెల్లూరు, మే 24: కడపలో ఈనెల 27 నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తున్నారని.. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు…

You Missed Mana News updates

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం
నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి  కాకాణి  గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ని పరామర్శించిన……ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!