ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా… ఇళ్ల పట్టాలు ప్రజల చేతిలో పెట్టా.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.
రాజీవ్ నగర్ ఎస్టీ కాలనీ వాసులకు, శివం టు శివం రోడ్డు బాధితులకు స్థలాల కేటాయింపు. రేణిగుంట ఆగష్టు 15. శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయంలో ఆగస్టు 15న జరిగిన కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ఇళ్ల పట్టాలు, భూ…