ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించిన అధికారులు..
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) తెలంగాణ ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టు స్థాపకుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో…
బీసీలకు 42 శాతం రిజ్వేషన్ పై నాయకులు హర్షం.
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు వచ్చే స్థానిక ఎలక్షన్ లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై నిజాంసాగర్ మండల కాంగ్రెస్ బిసి నాయకులు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.ఈ…
లంకల గ్రామాన్ని సందడిగా మార్చిన చిన్న పీర్ల ఉత్సవాలు
నారాయణపేట జిల్లా మన న్యూస్ :- నర్వ మండలంలోని లంకల గ్రామంలో 10 రోజులపాటు జరుపుకునే మొహర్రం (చిన్న పీర్ల) మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా జరిగే ఈ వేడుకలు గ్రామాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాలు,…
దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం…
మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి మౌలాలీ స్వామి పీర్ల మొహార్రానికీ గ్రామ…
గురుపూర్ణిమకు ముస్తాబైన అమృత సాయి మందిరం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : రేపటి గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనివాస కాలనీ అమృత సాయి బాబా దేవాలయం లో ప్రత్యేక పూజల ఏర్పాటుకు చేసారు. మందిరం ను దీపాల కాంతులతో అలంకరించారు. రంగుల లైట్ లు వేసి ఆకర్షణీయంగా…
*క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేసిన ఉప్పల
మన న్యూస్ నాగోల్ 13 డబుల్స్ విభాగంలో నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన పొద్దుటూరి అన్య మరియు వైభవ్ రమ్య గారిని నాగోల్ లోని ఉప్పల నివాసం లో సన్మానించి ఇద్దరికీ తలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన…
మంత్రికి ఎమ్మెల్యే ఘనంగా సన్మానం..
మన న్యూస్,నిజాంసాగర్ జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ అండ్ బి మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి కి బిచ్కుంద బండప్ప ఫంక్షన్ హాల్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శాలువా…
రెండుమూడేళ్లలో జుక్కల్ రూపురేఖలు మారుస్తా.ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో రెండుమూడేళ్లలో జుక్కల్ నియోజకవర్గ రూపురేఖలు…