మైనారిటీ పాఠశాల తనిఖీ..

ఎల్లారెడ్డి,నిజాంసాగర్,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను డార్మెటరీని మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం, గుడ్లు, చికెన్,…

ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం,

మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి ,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.…

ఆదివారం,నుండి,భవానిపేట్ గ్రామంలో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు

మన న్యూస్:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం భవానిపేట, గ్రామంలో ఆదివారం సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని గ్రామ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ అన్నారు,ఆదివారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని…

తేలంగాఐ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్

మన తెలంగాణ జనవరి 03:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యాపక సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ అధ్యాపక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఆయన మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా…

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,పీకే రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా భక్తి శ్రద్ధలతో అల్లూరు పోలేరమ్మ జాతర.

మన న్యూస్:నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,అల్లూరు మండలం,అల్లూరు పట్టణంలో మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా పోలేరమ్మ జాతర కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర లో అల్లూరు పోలేరమ్మ జాతర ఎంతో ముఖ్యమైన ది.ప్రతి ఆట జరుగుతున్న…

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి. ఎస్ఐ శివ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్ , జుక్కల్ , చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమలాంచ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్…

జిల్లా కేంద్రంలో మహా సహస్ర కళాశాభిషేకం, పట్టణంలో ర్యాలీ నిర్వహించిన మహిళా భక్తులు,అయ్యప్పలు.

మనన్యూస్:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మహిళా భక్తులు అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి ఆలయం నుండి సహస్ర,కళాశాభిషేకలాను నెత్తిన పెట్టుకొని పురవీధుల గుండా తిరుగుతూ అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకొని అయ్యప్ప స్వామికీ కలశంలోని నీటితో అభిషేకం చేశారు.1008 కళాశాలతో స్వామి…

మద్యం మత్తులో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి మృతి

మనన్యూస్:కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల నివాసి అయినా పొట్టి గారి శివప్రసాద్ 22 సంవత్సరాలు 31దావతు చేసుకొని ఎక్కువగా మద్యం సేవించి మద్యము మత్తులో అతను ఏమి చేస్తున్నాడో తెలియక నేను చెరువులో ఈతకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి…

కామారెడ్డి,డిఎస్పీగా చైతన్య రెడ్డి,బాధ్యతలు

మనన్యూస్:కామారెడ్డి సబ్ డివిజన్ అధికారిగాబి,చైతన్య రెడ్డి, ఐ,పి,ఎస్, ఏ,ఎస్,పి, బుధవారము బాధ్యతలు చేపట్టారు,కామారెడ్డి సబ్ డివిజనల్ పరిధిలోగల పోలీస్ స్టేషన్ ల అధికారులతో సమావేశము ఏర్పాటుచేసికేసుల వివరాలు,పోలీస్ స్టేషన్ అధికారుల పనితీరు,నూతన సంవత్సరములో చేయాల్సిన పనులను గురించి చర్చించినారు.ఆ తరువాత ప్రజలందరికీ…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!