Category: తెలంగాణ

పేదింటి ఆడపిల్లలకు అండగా ఉంటాం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

మనన్యూస్,జోగులాంబ:ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రభుత్వం లక్ష…

ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలోని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.పరీక్షలు రాస్తున్న ప్రతి ప్రతి…

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ముదిరాజ్ లు.కులగణనతో అధికారికంగా వెల్లడి..

ముదిరాజ్ కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి.. మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే అధికారికంగా జరిపి ముదిరాజ్ లే అత్యధికం అని అధికారికంగా తేల్చి చెప్పారని,సర్వే చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి,కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా…

బీఆర్ఎస్ చేసిన పొరపాటుతో తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చింది..

Mana News :- గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రబీ యాక్షన్ ప్లాన్…

మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఫ్లోర్ లీడర్ మాజీ జడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి

మనన్యూస్.రామారెడ్డి:కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ ఈసన్నపల్లి గ్రామ మాజీ ఉపాధ్యక్షులు సిద్ధం భైరయ్య అనారోగ్యంతో హాస్పిటల్ లో మృతి చెందడం మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ మాజీ ఫ్రొర్ లీడర్ర్ పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 26.885 కేజీల గంజాయి లభ్యం

Mana News :- గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు.నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల…

ప్రేమతో నిండిన హృదయమే నిజమైన సంపద,కరకగూడెం ఎస్సై రాజేందర్

ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం వలస ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ మనన్యూస్,పినపాక నియోజకవర్గం:కరకగూడెం: ప్రేమతో నిండిన హృదయమే నిజమైన సంపదని కరకగూడెం ఎస్సై రాజేందర్ అభిప్రాయపడ్డారు.మంగళవారం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్సి కింద్రాబాద్’సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో…

గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి రాజనర్సింహా

Mana News, హైదరాబాద్: మంత్రి దామోదర రాజనర్సింహా గాంధీ ఆసుపత్రిలో ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్‌ షీట్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై…

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి యువకుడి ఆత్మహత్య.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, జీవితం పై విరక్తి చెంది ఓ యువకుడు నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజాంసాగర్ లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలంలోని బంజపల్లీ గ్రామానికి చెందిన అంద్యాల…

అంబర్పేట్ ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం

Mana News , హైదరాబాద్: హైదరాబాద్ అంబర్పేట్లోని ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.…