Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో 30 వసంతాల మహాసభ

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 :భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలు, బౌద్ధ ధర్మ సారాంశం, సామాజిక సమానత్వ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో అంబేడ్కర్ ధర్మ ప్రచార సమితి (ఏడిపిఎస్ ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 30…

ప్రత్తిపాడులో అఖిల్ విద్యాసంస్థల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో ఉన్న అఖిల్ విద్యాసంస్థల్లో అధినేత ఇనకోటి గంగాధర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్లు జ్యోతి అమ్మ,తాకి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ క్రీస్తు ఆశీస్సులు అందరిపై…

సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు రూరల్,డిసెంబర్ 23:నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు కాళహస్తి భవన్ అనుదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలలో శాసనమండలి సభ్యులు మేరిగ మురళీధర్…

సర్వేపల్లి ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం …….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ముత్తుకూరు,డిసెంబర్ 23 :అందరి సహకారంతోనే నెల్లూరు జిల్లా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది అనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అదే స్ఫూర్తితో ముందుకు….సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రాథమిక…

1200 మందికి శిక్షణ ఇచ్చేలా పోర్టులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 23 :నెల్లూరు జిల్లా,ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలకు సోమిరెడ్డి సమక్షంలో నాలుగు వాహనాలను అప్పగించిన పోర్టు సీఈఓ జగదీష్ పటేల్,…

1200 మందికి శిక్షణ ఇచ్చేలా పోర్టులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 23 :నెల్లూరు జిల్లా,ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలకు సోమిరెడ్డి సమక్షంలో నాలుగు వాహనాలను అప్పగించిన పోర్టు సీఈఓ జగదీష్ పటేల్,…

ప్రతి గిరిజన బిడ్డ చదవాలి… జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

*క్షేత్రస్థాయిలో ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అంగన్ వాడీ సిబ్బందిదే మన ధ్యాస, పొదలకూరు,డిసెంబర్ 23 : నెల్లూరు జిల్లా,పొదలకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం అంగన్ వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు అందచేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి…

విదేశీ విద్యా దీవెన స్కాలర్ షిప్పులు మంజూరు చేయాలి………ప్రజా సత్తా జాతీయ అధ్యక్షుడు పులగర శోభన్ బాబు

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 23 : నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ప్రజా సత్తా ఆధ్వర్యంలో విదేశీ విద్యా దీవెన లో డాక్టర్ కోర్స్ ఎంపికైన విదేశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తల్లితండ్రులతో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించినారు.ఈ…

పుట్టగొడుగుల్లా పెరుగుతున్న వాటర్ ప్లాంట్లు.. పట్టించుకొని అధికారులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఈ కాలం లో నీళ్లు అంటేనే పెద్ద వ్యాపారం అయిపోయింది.ఎక్కువమంది ప్రజలు మినరల్ వాటర్కు ఆకర్షితులు అవ్వడంతో మినరల్ వాటరకు భారీగా డిమాండ్ పెరిగింది.మినరల్ వాటర్ తాగే మనిషుల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రతి వీధిలో పుట్టగొడుగుల…

కొమరాడలో ‘పేసా’ చట్టంపై విసృత అవగాహన.. గిరిజన హక్కుల పరిరక్షణే లక్ష్యం.

కొమరాడ /మనధ్యాస /డిసెంబర్22గిరిజన ప్రాంతాల్లో స్వయం పరిపాలన, హక్కుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేసా చట్టంపై కొమరాడ మండల కేంద్రంలో సోమవారం ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మండలంలోని 20 గిరిజన గ్రామాల పరిధిలోని పేసా…