“కలపాడు” పంచాయతి పరిధిలోని ప్రభుత్వ భూముల్ని బలహీన వర్గాల పేదలందరికీ పంచాలి-సి.పి.యం.నాయకులు డిమాండ్.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం “కలపాడు” గ్రామ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కుటుంబానికి రెండు ఎకరంలో చొప్పున పంచాలని కోరుతూ సోమవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు…

స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలివామపక్షాలు డిమాండ్

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోనిపాత బస్టాండ్ లోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం రోజు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ స్పాట్ మీటర్లకు వ్యతిరేకంగా, స్పాట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని,…

బాల, బాలికల కళాశాల వెనుకవైపు గేటు తెరిపించండి

ట్రాఫిక్ సమస్యను వారించండి.ఉరవకొండ మన న్యూస్:బాల బాలికల కళాశాల వెనుక వైపు గేటు తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థి సంఘాలు. కరిబసవ…

నులి పురుగులను నివారిద్దాం : డాక్టర్ తేజస్వి,

ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం మండల వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్ లును విడుదల చేశారు. వారు…

పెన్నహోబిలం దేవస్థాన పాలకమండలి ప్రకటన

దరఖాస్తులు స్వీకరణ.ఉరవకొండ మన న్యూస్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి కోసం ప్రకటన విడుదల చేశారు.దేవదాయ శాఖ కమీషనరు, దేవదాయ ధర్మదాయశాఖ, ఉత్తర్వుల మేరకు ఈ ప్రకటన ఈవో రమేష్ బాబు విడుదల చేశారు. పాలకమండలి సభ్యునిగా…

యూరియా కొరత సృష్టిస్తున్న ఫర్టిలైజర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి సిపిఎం,కౌలురైతు సంఘం నాయకుల డిమాండ్

మన న్యూస్ ఉరవకొండ: ఉరవకొండలో యూరియా కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఫర్టిలైజర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఉరవకొండ సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్,కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి,నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సురేష్,వెంకటేశులు డిమాండ్ చేశారు.సోమవారం ఉరవకొండ మండల…

సాంకేతిక లోపం. అన్నదాత సుఖీభవ పథకం శాపం.

మ్యాపింగ్ విభజనఆప్షన్ లేని కారణంగా అన్నదాతల అవస్థలు. మన న్యూస్. ఉరవకొండ: సాంకేతికత లోపం కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు తీవ్ర శాపంగా మారింది. ఒకే కుటుంబంలో ప్రభుత్వ పథకానికి ఒకరే లబ్ధి అనే అర్హత నియమం చెబుతోంది. అయితే వేరు…

నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ దగ్గర శ్రీ భవాని ఫ్యాషన్స్ అండ్ ఇన్నర్ వేర్స్ షోరూం ప్రారంభం

మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 11 :నెల్లూరు మైపాడు గేటు సెంటర్ దగ్గర శ్రీ భవాని ఫ్యాషన్స్ అండ్ ఇన్నర్ వేర్స్ షోరూం తెలుగుదేశం నాయకులు మామిడాల మధు సోమవారం ఉదయం ప్రారంభించినారు. ఈ సందర్భంగా మావిడాల మధు మాట్లాడుతూ……… శ్రీ…

రైతుల పక్షాన్న కూటమి ప్రభుత్వం..

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ…. శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- రైతుల పక్షాన్న కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం…

ముద్రగడ త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలి.

*శంఖవరం/అన్నవరం మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి అన్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సత్యదేవుని దర్శించుకున్న అనంతరం లక్ష్మీ సమేత ఆయుష్…

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం
ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.
కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి