సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజా సంక్షేమం..
పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్… శంఖవరం/ పిఠాపురం మన న్యూస్ ప్రతినిధి సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాదిరిగా మిగతా ఔత్సాహికులు కూడా ప్రజాభివృద్ధి, సంక్షేమ సేవా…
ఏకలవ్య పనులపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలి – ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు
మన న్యూస్ సాలూరు రూరల్, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా,కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించిన ఏకలవ్య భావనాల నాణ్యతను విజిలెన్స్ అధికారులు పరిశీలించాలని, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని…
డ్రైవర్లకు ఉరితాడు వంటి జీఓ నంబర్ 21ని రద్దు చెయ్యాలి
మన న్యూస్ సాలూరు, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15వేల రూపాయలు చొప్పున అందించిన తరువాతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, డ్రైవర్లకు ఉరితాడు వంటి జీవో నెంబర్…
దగ్గుబాటిని, చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలి.-చిరంజీవికి రెండేసి పెన్షన్లు అవసరమా!
కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారుకాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే…
ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి:రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు…
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్” కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం……… ఏపీ పిటిడి( ఆర్టీసీ)ఎంప్లాయిస్ యూనియన్ నెల్లూరు జిల్లా శాఖ
మన న్యూస్ నెల్లూరు ,ఆగస్టు 9 :*ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. *ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆస్తులు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు ధార దత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి. విజయవాడ నగర…
చిత్తూరులో జరిగే సారథ్యం యాత్రకు తరలిరండి
మన న్యూస్ వెదురుకుప్పం:- సోమవారం చిత్తూరు నగరం నందు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగే సారథ్యం యాత్రకు వెదురుకుప్పం కార్వేటినగరం పాలసముద్రం ఎస్ ఆర్ పురం గంగాధర్ నెల్లూరు మండలాల నుండి బిజెపి అభిమానులు కార్యకర్తలు బిజెపి…
వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…
బంజారా రత్న సుబ్రహ్మణ్యం నాయక్ కు అరుదైన పురస్కారం,సన్మానం
ఉరవకొండ మన న్యూస్: బంజారా రత్న సామాజిక వేత్త ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ కు శనివారం అరుదైన పురస్కారం, ఘన సన్మానం లభించింది. అనంతపురం పట్టణంలోని గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా గిరిజన…
అధిక బరువుల లెట్రేట్ లారీల రవాణాను తక్షణం నిరోధించాలి…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- ప్రజా రవాణా రోడ్డుపై మళ్లీ అధిక బరువులు కలిగిన లెట్రేట్ లారీల రవాణాను తక్షణం నిరోధించాలని ఎస్.ఈ, ఆర్ అండ్ బి అధికారులకు సామాజిక ఉద్యమ నేత మేకల కృష్ణ శుక్రవారం ఫిర్యాదు చేశారు.ఈ మేరకు…