వక్స్ బోర్డ్ స్థలంలో 15 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం
.మన ధ్యాస,నెలూరు, డిసెంబర్ 26: నెల్లూరు పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్ మాట్లాడుతూ………….ముస్లిం సామాజిక వర్గం అత్యంత పేదరికంలో ఉండి విద్యకు దూరమవుతున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు ముందుకు వచ్చిన అబ్దుల్ అజీజ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.…