అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత…

ఫ్రెష్ బస్సు వారు తన ఎలక్ట్రికల్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం __విజయవాడ__ గుంటూరు రూట్లలో సేవలను ప్రవేశపెట్టింది.

ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు రూట్ లో సేవలను ప్రవేశపెట్టింది.మన న్యూస్ ,గుంటూరు, ఆగస్టు 12: 2025 ,జూన్ లో ఫ్రెష్ బస్ వారు విశాఖపట్నం -విజయవాడ-గుంటూరు మధ్యన సీటింగ్ సౌకర్యంతో ఎలక్ట్రిక్…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని సత్తెమ్మ తల్లికి పూజలు…

మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో టి రాయవరం గ్రామంలో సత్తెమ్మ తల్లికి వైసిపి నాయకులు అభిమానులు పూజలు నిర్వహించారు. గ్రామ ఎంపిటిసి తటవర్తి రామన్న దొర మాట్లాడుతూ నియోజకవర్గానికి…

రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం… డాక్టర్ చరణ్

ఎస్ ఆర్ పురం , మన న్యూస్.. రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం అని ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి చరణ్ అన్నారు సోమవారం ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి…నేడు రేపు డిపోల వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా…

మన న్యూస్,తిరుపతి :– ప్రజా రవాణా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్…

ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదు

మన న్యూస్ సాలూరు ఆగస్టు11:- ఆటో క్యాబ్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కి వినతి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యానికి గురిచేసి వీధిన పడేస్తే డ్రైవర్లు చేసే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆటో…

ఏటీఎం లో పట్టుబడిన దొంగ

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఏటీఎంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు గోప్యంగా ఉంచారు. పాచిపెంట ఎస్సై కే వెంకట సురేష్ కధనం మేరకు మండల కేంద్రమైన పాచిపెంట…

“కలపాడు” పంచాయతి పరిధిలోని ప్రభుత్వ భూముల్ని బలహీన వర్గాల పేదలందరికీ పంచాలి-సి.పి.యం.నాయకులు డిమాండ్.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం “కలపాడు” గ్రామ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కుటుంబానికి రెండు ఎకరంలో చొప్పున పంచాలని కోరుతూ సోమవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు…

స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలివామపక్షాలు డిమాండ్

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోనిపాత బస్టాండ్ లోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం రోజు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ స్పాట్ మీటర్లకు వ్యతిరేకంగా, స్పాట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని,…

బాల, బాలికల కళాశాల వెనుకవైపు గేటు తెరిపించండి

ట్రాఫిక్ సమస్యను వారించండి.ఉరవకొండ మన న్యూస్:బాల బాలికల కళాశాల వెనుక వైపు గేటు తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థి సంఘాలు. కరిబసవ…