తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…

మీటర్నల్ సేల్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె ఆగస్టు-13 తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె.పట్నం సచివాలయంను జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ సందర్శించారు వీరు మీటర్నల్ చైల్డ్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ…

స్వర్గీయ దివంగత నేత వరుపుల రాజా సేవలు అమోఘం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- దివంగత ప్రజానేత స్వర్గీయ వరుపుల రాజా 50వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో తెలుగు యువత అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో…

ముద్రగడ త్వరగా కోలుకోవాలని గిడజం లో పార్టీ నాయుకులు, మహిళలు పూజలు

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం గిడజం గ్రామంలో ఆంజనేయస్వామికి వైసిపి నాయకులు పూజలు నిర్వహించారు. అదే గ్రామంలో గ్రామ…

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం.. ఎంపీ తంగళ్ళ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తంగిల ఉదయ్ శ్రీనివాసు అన్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన నాయకుడైన పెంటకోట మోహన్ ను…

వెదురుకుప్పం మండలం గొడుగు చింత గ్రామంలో వివాహ వేడుక – వధూవరులను ఆశీర్వదించిన తెలుగు యువత నేతలు

వెదురుకుప్పం,మన న్యూస్:- వెదురుకుప్పం మండలంలోని గొడుగు చింత పంచాయతీకి చెందిన రావిళ్ల చందు – యువేక దంపతుల వివాహ విందు మంగళవారం సాయంత్రం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్…

బెళుగుప్పలో బీజేపీ “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం

ఉరవకొండ, మన న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బెలుగుప్ప మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి…

నీరు తరిగేనిధి. పదులపరచటం మన విధి

ఉరవకొండ, మన న్యూస్: ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి మంగళవారం ఇంటింటికి మేలుకొలుపు కరపత్రాలు పంపిణీ చేస్తూ, తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. “నీరు తరిగే నిధి – దాన్ని పదిలపరచటం…

చేతి వృత్తులకు చంద్రబాబు చేయూత -కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- గత వైసిపి ప్రభుత్వ నిర్వాకం కారణంగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురై,సాంప్రదాయికంగా మరియు వంశ పారంపర్యంగా వస్తున్న కొన్ని కులవృత్తుల వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు చేతి వృత్తుల వారికి చేయూత…

నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడి గా వెంకటేశు ,ప్రధాన కార్యదర్శిగా రవి

మన న్యూస్,తిరుపతి :– నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మంగలి వెంకటేష్ ను నియమించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ సిబ్యాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పత్తిలో వెంకటేష్ కు…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి