జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాలతో పాచిపెంట మండలంలో ఎరువుల షాపుల ఆకస్మిఖ తనిఖీ
మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 12:- పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలో గల ఎరువుల దుకాణాలను పాచిపెంట మండల తహసిల్దార్ డి రవికుమార్,వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు తో కలిసి ఆకస్మిక తనిఖీలు…
గాంజా రౌడిజంపై ఉక్కు పాదం గూడూరు డిఎస్పీ గీతా కుమారి హెచ్చరిక
గూడూరు, మన న్యూస్ :- ఎవరైనా గాంజా మత్తు పదార్థాలు కలిగి ఉన్న లేక రౌడీయిజంకి పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడూరు డి.ఎస్.పి గీత కుమారి హెచ్చరించారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో…
చవితి ఉత్సవాలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగూడూరు డిఎస్పీ గీత కుమారి
గూడూరు, మన న్యూస్ :- గణేష్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీస్ వారి అనుమతులు తప్పనిసరి గా ఉండాలని, వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం మరియు మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా…
మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీ మంజలీ ఆవరణలో…
ఆంధ్రప్రదేశ్లో 2024 లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్ ఓట్లకు తేడా 12.5% ఉంటే అడిగే దమ్ము, ధైర్యం జగనకు లేదు………. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 12 :దేశంలో ఉండే కూటమిలు రెండు ఒకటి ఇండియా కూటమి, రెండు ఎన్డీఏ కూటమి. జగన్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నాడా? ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడా? ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు అని…
అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత…
ఫ్రెష్ బస్సు వారు తన ఎలక్ట్రికల్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం __విజయవాడ__ గుంటూరు రూట్లలో సేవలను ప్రవేశపెట్టింది.
ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు రూట్ లో సేవలను ప్రవేశపెట్టింది.మన న్యూస్ ,గుంటూరు, ఆగస్టు 12: 2025 ,జూన్ లో ఫ్రెష్ బస్ వారు విశాఖపట్నం -విజయవాడ-గుంటూరు మధ్యన సీటింగ్ సౌకర్యంతో ఎలక్ట్రిక్…
ముద్రగడ త్వరగా కోలుకోవాలని సత్తెమ్మ తల్లికి పూజలు…
మాజీమంత్రి వైసిపి పిఎసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో టి రాయవరం గ్రామంలో సత్తెమ్మ తల్లికి వైసిపి నాయకులు అభిమానులు పూజలు నిర్వహించారు. గ్రామ ఎంపిటిసి తటవర్తి రామన్న దొర మాట్లాడుతూ నియోజకవర్గానికి…
రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం… డాక్టర్ చరణ్
ఎస్ ఆర్ పురం , మన న్యూస్.. రోగులకు అన్నదానం చేయడం మహాభాగ్యం అని ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి చరణ్ అన్నారు సోమవారం ఆరిమాకులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి…నేడు రేపు డిపోల వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ధర్నా…
మన న్యూస్,తిరుపతి :– ప్రజా రవాణా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్…