నెల్లూరు సిటీలో సెయింట్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రారంభించిన జనసేన నాయకులు గునుకుల కిషోర్
మన ధ్యాస,నెల్లూరు,జనవరి 14: నెల్లూరు నగరం రంగానాయుకుల పేట లో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం మైదానము నందు సెయింట్ ప్రీమియర్ లీగ్ 14వ తేదీ నుంచి 17వ తేదీ దాకా జరుగు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ జిల్లా…