ఏలేశ్వరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల (వీరాస్వామి) పెదబాబు

మన న్యూస్ ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవద్ద స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం చేపట్టారు.ఈ సమావేశంలో ఏలేశ్వరం మండలంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.మండల తెలుగుదేశం పార్టీ…

సీనియర్ న్యాయవాదిని దూషించిన (అ)న్యాయవాదిన్యాయవాది అన్యాయవాది మధ్య భగ్గుమంటున్న విభేదాలు

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ న్యాయవాద వర్గాల్లో ఇద్దరు సీనియర్ న్యాయవాదుల మధ్య విభేదాలు భగ్గుమంటుతున్నాయి. ఒకరు తన సహ న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.రాకెట్ల గ్రామానికి చెందిన ఓ క్లైంట్ సలహా కోసం సీనియర్…

నెల్లూరుజిల్లాకు ప్రసాదించిన వరం మైపాడు బీచ్ ……..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, ఇందుకూరుపేట: మైపాడును కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు నాయుడు సంకల్పం.- బంగారమ్మ ఆలయ నిర్మాణంతో మైపాడు బీచ్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. – పి4 కార్యక్రమం ద్వారా ఉప్పు కాలువలో సిల్ట్…

పేదల అవసరాలు గుర్తించే పాలకుడు చంద్రబాబు నాయుడు ……..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, నెల్లూరు: ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లే అనారోగ్య పీడితులకు కొండంత అండగా నిలుస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి. – కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 14 నెలల వ్యవధిలో 14 విడతలుగా 262 మందికి 3 కోట్ల 13 లక్షల…

దత్తత తీసుకున్న రామచంద్రపురం ఎస్సీ కాలనీని సందర్శించిన కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ , బుచ్చిరెడ్డిపాలెం:పి 4 కార్యక్రమంలో భాగంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దత్తత తీసుకున్న బుచ్చిరెడ్డి పాళెం పట్టణం 20 వ వార్డు పరిధిలోని రామచంద్రాపురం ఎస్సీ కాలనీని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సందర్శించారు.…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతు పాలనలో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

– మన న్యూస్ , కోవూరు : ఆధికారులు, రైతులతో సమన్వయం చేసుకొని అన్నదాతలకు అండగా వుండండి. – సేవాభావం వున్న వారినే సహకార సంఘాల పాలక వర్గాలలో నియమించాం. – వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే…

రైతులకు అండగా ఉండండి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్ , కొడవలూరు: నిర్వీర్యమైన సహకార రంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. *వ్యవసాయ సహకార సంఘాల పాలక మండలి చైర్మెన్లు డైరెక్టర్లుగా పదవులకు వన్నె తేవాలి. *గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగు పరిచడంలో సహకార సంఘాల…

ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ శాంతి కోసం సింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, శుక్రవారం నాడు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో…

మూలగుంటపాడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

మన న్యూస్ సింగరాయకొండ:- మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మూలగుంటపాడులోని ఐటిఐ కాలేజ్ ముందర ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాలతో జరిపారు.కార్యక్రమంలో జనసేన నాయకులు,…

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ :-ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరు గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో హెచ్ ఐ వి/…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//