వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు మరియు జిల్లా నేతలు
మన న్యూస్, నెల్లూరు : నెల్లూరు డైకస్ రోడ్ లో మాజీ మంత్రి పార్టీ పెద్దలు ,మేకపాటి రాజమోహన్ రెడ్డి ని రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు , వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు నెల్లూరు…
నెల్లూరు రూరల్ 21వ డివిజన్ ఉమ్మా రెడ్డిగుంటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, ఉమ్మారెడ్డి గుంట లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 21వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల…
కావలి ఎమ్మెల్యే పై హత్యయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి
మన న్యూస్, కావలి: *కావలి ఎమ్మెల్యే పై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయాలి *అంబేద్కర్ విగ్రహం ఎదుట బైటాయించిన టిడిపి నేతలు*అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ.కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…
భవిష్యత్ తరాలకు విద్య బలమైన పునాది : గద్దె కోటయ్య
మన న్యూస్ సింగరాయకొండ:- శానంపూడి గ్రామానికి చెందిన గద్దె కోటయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా షష్టిపూర్తి చేసుకున్న నేపథ్యంలో తన సతీమణి సంధ్యారాణి మరియు కుటుంబ సభ్యుల సమేతంగా శానంపూడి గ్రామంలో రెండు పాఠశాలకు,ద్వారకా నగర్ లోని ప్రభుత్వ పాఠశాల…
విద్యార్థులకు వెయ్యి జతల దుస్తుల పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంకి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు, తన్నీరు రమణయ్యల సహకారంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు నాలుగు లక్షల విలువైన వెయ్యి జతల దుస్తులను మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా…
ఎన్.పి.సావిత్రమ్మ మహిళా కళాశాలలో బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మాణనికి భూమి పూజ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్
మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం ఆగస్ట్-21 ప్రస్తుత సమాజంలో బాలికలకు విద్య అత్యంత కీలకమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎన్.పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్.పి. చెంగల్రాయ నాయుడు బీసీ…
ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపదలే
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-21: జానపద దినోత్సవం సందర్భంగా జానపద పాటల మాసొస్తవ కార్యక్రమంలో భాగంగా మనసంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జానపద పాటల పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి జిల్లా…
ఏసీబీ వలకు చిక్కిన ఏలేశ్వరం నగరపంచాయతీకమిషనర్, డేటా ఎంట్రీ ఆపరేటర్
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏసీబీ వలలో ఏలేశ్వరం కమిషనర్ కమీషన్ల కోసం కాంట్రాక్టర్ ని వేధిస్తున్న కమిషనర్ పై రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ తొండారపు రాజబాబు మున్సిపల్ కి సంబంధించిన కాంట్రాక్టు…
ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలి aతవణంపల్లె ఎసై చిరంజీవి
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-21 వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని తవణంపల్లె ఎస్ ఐ చిరంజీవి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు ప్రతి గ్రామములోని నిర్వాహకులు…
పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భూమి పూజ
మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-21 పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం పూతలపట్టు మండల కేంద్రంలోని పోలీసు స్టేషను సమీపంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించబోయే నూతన అన్న క్యాంటీన్…

