నేటి నుండి రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం.తవణంపల్లి తహసిల్దార్ సుధాకర్

తవణంపల్లి డిసెంబరు 5 మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ యంత్రాంగం ద్వారా రెవెన్యూ సదస్సు పండుగ వాతావరణం గా మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని మండలంలోని ప్రజలు పాల్గొని సమస్యలను పరిష్కరించుకునే…

తాసిల్దార్ రమేష్ బాబు పనితీరు మార్చుకోవాలి: జిల్లా సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం

మన న్యూస్ : ఉన్నత అధికారులకు తప్పుడు నివేదిక ను పంపిస్తున్న తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి బంధువులకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా. తాసిల్దార్ రమేష్ బాబు ను వెంటనే విధుల నుంచి తొలగించాలి నకిలీ పట్టాల సృష్టికర్త…

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జ్యోతుల శ్రీనివాసు.గొల్లప్రోలు/ శంఖవరం

మన న్యూస్ : శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు సాయిప్రియసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు &…

లింగంపర్తి లో ఘంటసాల 102 జయంతి

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఆలమూరు సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం లింగంపర్తి గ్రామంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

రజనీ పెద్దకర్మకు హాజరై నివాళులు అర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళిమోహన్

ఐరాల డిసెంబర్ 4 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, పొలకల రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన చింతమాకుల రజనీ పెద్దకర్మకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. దివంగత రజనీ…

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముఖ్య అతిధిగా ఎంఈఓ హేమలత

తవణంపల్లి డిసెంబర్ 4 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం నందు భవిత కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ఎంఈఓ హేమలత హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం…

బాల్య వివాహాన్ని అడ్డుకుని, ఆడబిడ్డ బంగారు భవిష్యత్తును కాపాడిన బంగారుపాళ్యం పోలీసులు

బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం పోలీసులకు డయల్ 112 ద్వారా వచ్చిన ఒక హెల్ప్ లైన్ కాల్, ఒక ఆడపిల్ల జీవితాన్ని కొత్త వెలుగుల్లోకి తీసుకొచ్చింది. వేంకటగిరి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువతి స్థానిక పాఠశాలలో…

తీవ్ర జ్వరంతో బాలిక మృతి.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,బంగారు పాళ్యం మండలం,శేషాపురం గ్రామానికి చెందిన గుణ శ్రీ వయసు 12 సంవత్సరములు బంగారుపాళ్యం సెయింట్ మేరీ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నది. మంగళవారం మధ్యాహ్నం జ్వరం ఎక్కువ రావడంతో…

మొగిలి ఆలయ టెండర్లు వాయిదా. చిత్తూరు దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఆలయం వెలుపల అంగళ్లు తలనీలాలు పార్కింగ్ బుధవారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో వేలం పాటలు చిత్తూరు దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుమన, మొగిలి…

ప్రెస్ క్లబ్ నందు రెండవసారి నూతన కార్యవర్గ ఎన్నిక అధ్యక్షులుగా కే బాలాజీ

బంగారుపాళ్యం డిసెంబర్ 4 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండలం, పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ రెండవసారి నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జే.ఈశ్వర్ బాబు,అధ్యక్షులుగా కే. బాలాజీ,ప్రధాన కార్యదర్శిగా జే. సురేంద్రబాబు,సంయుక్త…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి