నేటి నుండి రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం.తవణంపల్లి తహసిల్దార్ సుధాకర్

తవణంపల్లి డిసెంబరు 5 మన న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ యంత్రాంగం ద్వారా రెవెన్యూ సదస్సు పండుగ వాతావరణం గా మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని మండలంలోని ప్రజలు పాల్గొని సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తవణంపల్లి తహసిల్దార్ సుధాకర్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ సదస్సు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ యంత్రాంగం పూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంద ని అలాగే ప్రతి శాఖ నుండి ఒక అధికారిని నియమించడం జరిగిందని, ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని మొదటగా డిసెంబరు 6వ తేదీ గురువారం గోవిందరెడ్డి పల్లిలో రెవెన్యూ సదస్సు ప్రారంభించి జనవరి 9న రెవెన్యూ సదస్సులు ముగించడం జరుగుతుందని, తెలిపారు. అనంతరం మండలంలోని రైతుల భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను రెవిన్యూ సదస్సులో పూర్తిగా పరిష్కారం చేయబడుతుంద ని, అలాగే దారి సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, దేవాదాయ శాఖ భూముల సమస్యలు, అటవీ శాఖ భూముల సమస్యలు, భూ తగాదాల సమస్యలు, పలు రకాల సమస్యలను పరిష్కరించుట కు రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకొని పరిష్కరించే దిశగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సులో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని సమస్యలను పరిష్కరించుకొని విజయంతం చేయాలని ఈ సందర్భంగా తహసిల్దార్ సుధాకర్ తెలిపారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///