బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులోలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం సాయిశుభ రెసిడెన్సిలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాడు దేవర్ష్ హాస్పటల్ అధినేత డాక్టర్ అంజి నాయక్, డాక్టర్…

నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:తాను మరణించినా తన కళ్లు మరొకరికి చూపు ఇవ్వాలనే గొప్ప ఆశయం ఆయన చేసిన నేత్రదానం అందరికీ ఆదర్శంగా నిలిచింది.ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామానికి చెందిన కేలంగి రామకృష్ణ సోమవారం మృతి చెందారు. వారి కుటుంబ…

100 రోజుల్లో 100 రహదారుల నిర్మాణం,,గిరిజన సంక్షేమ, శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో వంద రోజుల్లో 100 రహదారుల నిర్మాణాన్ని విజయవంతంగా చేశామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.సోమవారం మక్కువ మండలం కాశీ పట్టణంలో రోడ్డు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప…

నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం,,మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మనన్యూస్,సాలూరు: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో ప్రజల సంక్షేమమే నా ధ్యేయమే,కూటమీ ప్రభుత్వం కృషి వలన ఆరు నెలల్లోనే నియోజకవర్గలో 100 పైగా సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించు కుంటున్నామని, ప్రజలకు అభివృద్ధి అందించేలా మరో కొత్త అడుగు…

జ‌న‌సేన‌దే భ‌విష్య‌త్ః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి: జన‌సేన పార్టీ తిరుప‌తిలో బ‌లోపేతం చేయడమే ల‌క్ష్యంగా డివిజ‌న్ క‌మిటీల‌ను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. సోమ‌వారం ఉద‌యం ఓ హోట‌ల్ లో జ‌న‌సేన ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది.ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు…

ఆర్ హెచ్ వి ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా డాక్టర్ అరుణ

మన న్యూస్,తిరుపతి: రేపు శ్రీశైలంలో ఆధ్యాత్మిక సదస్సు19న డెహ్రాడూన్ లో హైందవ సభ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్ హెచ్ వి ఎస్ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా డాక్టర్ అరుణను నియమించి నట్లు ఆ సంస్థ…

పెండింగులో ఉన్న డిఎ వెంటనే విడుదల చేయాలి..కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా ఒక్క డిఏ కి కూడా నోచుకోని ఉద్యోగులు పెన్షనర్లు..

మన న్యూస్,తిరుపతి: గత ప్రభుత్వ పాలనలో పి ఆర్ సి లు డిఏలు ఎన్నో కోల్పోయిన కనీసం ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం కూడా లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పాలనకు చరమ గీతం పాడి కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం వైపు…

భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మధురానగర్ నూతన వెంచర్ బ్రోచర్ విడుదల

మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు,భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మొట్టమొదటి మధురా నగర్ వెంచర్ను ఎయిర్పోర్టుకు దగ్గరలో రేగడి చెలికా గ్రామం,నేషనల్ హైవే ప్రక్కన ఆదివారం వెంచర్ బ్రోచర్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా కస్టమర్లకు,మార్కెటింగ్ సిబ్బందికి,మిత్రులకు,…

అంధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీసామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీ జగద్గురు సేవా సమితి

మన న్యూస్,తిరుపతి: తిరుపతి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలో శ్రీ జగద్గురు సేవా సమితి ముందంజలో ఉంటుందని తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి ధన్వంత్ కుమార్, తేలిపారు.ఆదివారం శ్రీ జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో అందులకు…

హైందవ శంఖారానికి డాలర్స్ డాక్టర్ దివాకర్ రెడ్డిఅభయ హస్తం

మన న్యూస్,తిరుపతి: తిరుపతి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఆదివారం జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి దైవ భక్తికి పునీతులై అభయహస్తానందించారు.ఈ మేరకు…