Category: ఆంధ్రప్రదేశ్

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మన న్యూస్ ప్రత్తిపాడు (అపురూప్) ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో…

నూకాలమ్మ తల్లిని దర్శించుకున్న మురళిరాజు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్

మనన్యూస్,గూడూరు:జనసేన,చిరంజీవి యువత నాయకులు నయీమ్ ఆధ్వర్యంలో పేద ముస్లిమ్స్ కు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గూడూరు షాది మంజిల్ లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు శాసనసభ సభ్యులు పాశం సునీల్ కుమార్ తో…

గ్రామ దేవతను దర్శించుకున్న ముదునూరి

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు ( దుర్గా శ్రీనివాస్) మండలం ఒమ్మంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ కమిటీ వారికి 5000 రూపాయలు విరాళాలు అందజేశారు.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ &…

రాజకీయాలకు అతీతంగా ముదునూరి మురళీకృష్ణంరాజు సేవలు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు(దుర్గా శ్రీనివాస): ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తి అక్షర సత్యం. నాయకుడు కంటే నడిపించే వాడే కాదు. ప్రజల కష్టాలను తెలుసుకున్న వాడే నిజమైన నాయకుడు. అటువంటి మంచి మనసున్న…

నవోదయలో సీటు సాధించిన కర్రోతు కీర్తన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): మండలం కొత్త ఎర్రవరం లో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రోతు మోహన సాయి కీర్తన నవోదయ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల బిషప్ జోసఫ్ ఆండ్రోస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం(దుర్గా శ్రీనివాస): ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్ద వీధి సిఓఎం చర్చిలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన…

టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): నగర పంచాయితీ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో పట్టణ టీడీపీ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, ఏలేశ్వరం మండల పరిషత్ గొల్లపల్లి బుజ్జి టిడిపి పార్టీ…

విడవలూరు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం

మనన్యూస్,కోవూరు:ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చాణక్యం.ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకుల శేషమ్మ.హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు.జై టిడిపి, జై ప్రశాంతమ్మ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం.ప్రశాంతమ్మకు ధన్యవాదాలు తెలిపిన శేషమ్మ.విడవలూరు మండల ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికకు సంబంధించి…

ఒక్క ఓటు మెజారిటీతో ఇనమడుగు ఉపసర్పంచ్ గెలుపు

మనన్యూస్,కోవూరు:ఉత్కంఠ భరితంగా ఇనమడుగు ఉపసర్పంచ్ ఎన్నిక.టిడిపి నేతల వ్యూహంతో వైసీపీ విల విల.టిడిపి అభ్యర్థి చేజర్ల మోహన్ విజయం.కోవూరు మండలం ఉపసర్పంచ్ ఎన్నిక హోరాహోరీగా సాగింది. 15 మంది వార్డు సభ్యులున్న ఇనమడుగు పంచాయతీలో వైసీపీకి 9 మంది సభ్యుల బలం…