రైతులకు రావలసిన బోనస్ చెల్లించాలి
మన న్యూస్,పాచిపెంట: విశాఖ డైరీ యాజమాన్యం రైతులకు రావలసినటువంటి బోనస్ వెంటనే చెల్లించాలని తగ్గించిన పాల ధర పెంచాలని పాచిపెంట మండల కేంద్రంలో పాల రైతుల సంఘం నాయకులు తూముల అప్పన్న గంగవంశం సత్యనారాయణ దేవ్ కోట ఎర్రయ్య ఆధ్వర్యంలో నిరసన…
స్పార్క్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్య ప్రభ
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్పార్క్ సంస్థ సైబర్ ప్రో లాక్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభా శుక్రవారం ఆవిష్కరించారు. స్పార్క్ సంస్థ అధ్యక్షులు సాయి సందీప్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై గ్రామస్థాయి నుండి అవగాహన కలిగి…
నెల్లూరులో హెచ్ వై పి ఎస్ వి సిల్క్స్ షోరూం ప్రారంభం
మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు నగరం,సండే మార్కెట్ దగ్గర హెచ్ వై పి ఎస్ వి సిల్క్ క్లాత్ షోరూం ముక్కోటి పర్వదినాన శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రారంభించినారు.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు నగరం నడిబొడ్డున హెచ్ వై పి…
671 కేజీలు గంజాయిని పట్టుకున్న పాచిపెంట పోలీసులు
మన న్యూస్.సాలూరు: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు కోటి రూపాయలు విలువ గల గంజాయిని పట్టుకున్న పోలీసులు,పాచి పెంట ఎస్సై వెంకటసురేసు సిబ్బందితో గంజాయి అక్రమ రవాణా గురించి రాబడి సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా…
ప్రైవేట్ బస్సుల తనిఖీలు… -అధిక చార్జీ వసూలు చేసే బస్సులపై చట్టపరమైన చర్యలు: జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్
మన న్యూస్,తిరుపతి: తిరుపతి సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీ వసూలు చేసినా ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు.వాహనాలకు సరి అయిన రికార్డులు…
భక్తులతో కిటకిటలాడిన సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం
మన న్యూస్,తిరుపతి: తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్బంగా వికృతమలశ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ఉదయం నుండే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక ఆకర్షణగా విశేషమైన పూల అలంకరణ భక్తులను ఆకట్టుకుంది భక్తులందరు స్వామి వారిని…
కరుణాకర్ రెడ్డి శవ రాజకీయాలు మానుకో,, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతి:తిరుపతి,వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో ఐదు మంది మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. తొక్కిసలాటలో గాయపడి పద్మావతి మెడికల్ కాలేజిలో చికిత్స పొందుతున్న భక్తులను ఆయన గురువారం ఉదయం పరామర్శించారు.ఈ సందర్భంగా…
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన చేపట్టిన నీరుకొండ సత్యనారాయణ
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం ఏలేశ్వరం; ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను విమర్శించిన అమిత్ షా వ్యాఖ్యలకు…
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం-మాజీ రవాణా శాఖా ఉద్యోగి ఎం.చిన్నారావు
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు:కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడాపోటీలలు రెండవ రోజు నిర్వహించారు.ఆహ్లాదకర…
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు.
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భోగిమంట, హరిదాసులు, గంగిరెద్దులు గొబ్బెమ్మలు విద్యార్థులను అలరించాయి.పాఠశాల హెచ్ ఎం ఎన్.లక్ష్మీ తులసి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన సంస్కృతి,సంప్రదాయాలను…