అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన చేపట్టిన నీరుకొండ సత్యనారాయణ

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం ఏలేశ్వరం;
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను విమర్శించిన అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. పిసిసి అధ్యక్షులు మల్లిపూడి మంగపతి పల్లంరాజు,డిసిసి అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం ఆదేశానుసారం ఏలేశ్వరం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నీరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో జై బాపూజీ,జై భీమ్,జై సం విధన్ అంటూ నినాదాలతో నిరసన ర్యాలీ చేపట్టారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ అంటూ నినాదాలు చేపట్టారు.అంబేద్కర్ పాదాల దగ్గర అమిత్ షా రాజీనామా పత్రాన్ని ఉంచి నిరసన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని లేనియెడల ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని తీర్మానం చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్సీ సెల్ అధ్యక్షులు మొయ్యేటి సూర్యప్రకాశరావు,జిల్లా కాంగ్రెస్ సభ్యులు చోడిశెట్టి సత్యనారాయణ,శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమ్మిల జయరాజు పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..