విద్యుత్ షాక్ గురైన వ్యక్తులను పరామర్శించి ఆర్థిక సాయం అందచేసిన ముదునూరి

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు,ప్రత్తిపాడు నియోజకవర్గం,ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన పులి వెంకటేష్,తోపాటి శ్రీనివాస్ ఇటీవల విద్యుత్ షాక్ కి గురై కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సీపి…

ఆంధ్రులందరికీ ఆనందం తెచ్చే గొప్ప పండగ సంక్రాంతి:డాక్టర్ డి. సునీత

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి సునీత సంక్రాంతి పందగ గూర్చి విద్యార్దులకు వివరించారు సంక్రాంతి అనగా నూతన క్రాంతి…

తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. వి.ఎం.థామస్

వెదురుకుప్పం మన న్యూస్: మండలం చవనపల్లి గ్రామం లో దామోదర్ రెడ్డి నూతనంగా నిర్మాణం చేసిన గోకులం షెడ్ ను ఎమ్మెల్యే థామస్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను దిగువ…

ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జనవరి11:= మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళలు వేసిన రంగవల్లులు తిలకించిన మంత్రి సంధ్యారాణి , ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సంధ్యారాణి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మెప్మా, హోం ట్రయాంగిల్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ శిక్షణా…

ఆదర్స్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

మన న్యూస్,గొల్లప్రోలు: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు శనివారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా,ఉల్లాసంగా జరుపుకున్నారు.పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాశాలను అలంకరించారు. కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,కరస్పాండెంట్, సెక్రటరీ బుర్రా అనురాధ భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను…

కలిగిరి మండలంలో పేట్రేగుతున్న డ్రిప్ దొంగలు,,30 లక్షలు సొత్తు చోరీ చేసిన దొంగలు,,దొంగల ఆచూకీ లభ్యం అయిన వారి పై చర్యలు సూన్యం,,

మన న్యూస్,నెల్లూరు జిల్లా: నెల్లూరు కలిగిరి మండలంలో దొంగలు హాల్ చల్ చేస్తున్నారు.తోటల్లో వేసిన డ్రిప్ పైపులు దొంగలించుకొని వెళ్తున్నారు.దొంగలు ఆగడాలకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మండలంలోని అనంతపురం,లక్ష్మీపురం,కండ్రిగ,ఎరుకులరెడ్డిపాలెం గ్రామాల్లో వ్యవసాయ తోటల్లో వేసిన డ్రిప్ పైపులు,మోటార్…

రైతులకు రావలసిన బోనస్ చెల్లించాలి

మన న్యూస్,పాచిపెంట: విశాఖ డైరీ యాజమాన్యం రైతులకు రావలసినటువంటి బోనస్ వెంటనే చెల్లించాలని తగ్గించిన పాల ధర పెంచాలని పాచిపెంట మండల కేంద్రంలో పాల రైతుల సంఘం నాయకులు తూముల అప్పన్న గంగవంశం సత్యనారాయణ దేవ్ కోట ఎర్రయ్య ఆధ్వర్యంలో నిరసన…

స్పార్క్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ఆవిష్కరించిన ఎమ్మెల్యే సత్య ప్రభ

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్పార్క్ సంస్థ సైబర్ ప్రో లాక్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టును ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభా శుక్రవారం ఆవిష్కరించారు. స్పార్క్ సంస్థ అధ్యక్షులు సాయి సందీప్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై గ్రామస్థాయి నుండి అవగాహన కలిగి…

నెల్లూరులో హెచ్ వై పి ఎస్ వి సిల్క్స్ షోరూం ప్రారంభం

మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు నగరం,సండే మార్కెట్ దగ్గర హెచ్ వై పి ఎస్ వి సిల్క్ క్లాత్ షోరూం ముక్కోటి పర్వదినాన శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రారంభించినారు.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నెల్లూరు నగరం నడిబొడ్డున హెచ్ వై పి…

671 కేజీలు గంజాయిని పట్టుకున్న పాచిపెంట పోలీసులు

మన న్యూస్.సాలూరు: సాలూరు పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు కోటి రూపాయలు విలువ గల గంజాయిని పట్టుకున్న పోలీసులు,పాచి పెంట ఎస్సై వెంకటసురేసు సిబ్బందితో గంజాయి అక్రమ రవాణా గురించి రాబడి సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా…

You Missed Mana News updates

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…
అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..
మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్