ఆర్ డీ టీ సేవలను పునరుద్ధరించాలి-ఎస్టీ, ఎస్సీ, బిసి, హాస్టల్ నుండి ఆర్టీసీబీస్టాప్ వరకు ర్యాలీ
ఉరవకొండ మన న్యూస్:కూడేర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బిసి, ఎస్టీ హాస్టల్ ఆవరణలో హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి ఆర్ డీ టీ సేవలను పునరుద్దరించాలని ర్యాలీ నిర్వహించారు బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ…