Author: VENKATESH

సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) మృతి

ఉరవకొండ, మన న్యూస్:వ్యాసాపురం, గ్రామానికి చెందిన టీడీపీ, సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మాజీ సర్పంచు, టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా సీతారాములు తండ్రి.పర్వతప్ప గారు గ్రామానికి సామాజిక సేవలో విస్తృత సేవలందించారు.…

గుంతకల్లులో రోజ్గార్ జాబ్ మేళా ప్రారంభం: కేంద్ర మంత్రి

గుంతకల్లు (నామలసేటు కళ్యాణమండపం) మన న్యూస్: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి శ్రీనివాస్ వర్మ నేటు గుంతకల్లు పట్టణంలో నిర్వహించబడుతున్న ‘రోజ్గార్ జాబ్ మేళా’ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా, భారతీయ జనతా పార్టీ…

ఉరవకొండ అభివృద్ధిలో పయ్యావుల సోదరుల ముందంజ.

పరుగులు తీయిస్తున్న పయ్యావుల సోదరులు.నాడు అభివృద్ధి పనులు నిల్. నేడు అభివృద్ధి పనులు ఫుల్ఉరవకొండ మన జన ప్రగతి జులై 12:ఒక నాడు అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం గుడ్ బై చెబితే నేడు పట్టణంలోరోడ్లు, వంతెనల నిర్మాణాలతో పరుగులు తీస్తోందని…

ఏఎన్ఎం వనజ్యోతి సేవలకు పురస్కారం.

ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మాత శిశు సంరక్షణ కార్యక్రమాలు, మరియు గర్భవతులకు, బాలింతులకు, 5సంవత్సరాల పిల్లలకు వ్యాధి నోరోధక టీకాలు అందించడం లో మెరుగైన పాత్ర అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసావాలు జరిగేటట్లు కృషి…

కనుల పండువగా భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవంపోటెత్తిన భక్తులు..కిక్కిరిసిన గ్రామ వీధులు.

జై భీమలింగ,ఓం నమ:శివాయ నామస్మరణతో మార్మోగిన గడేకల్ఉరవకొండ, మన న్యూస్: విడపనకల్ మండలపరిధిలోని గడేకల్ గ్రామంలో వెలసినశ్రీభీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన మహారథోత్సవ వేడుక శనివారం జరిగింది. వేదమంత్రోచ్ఛరణతో,వివిధ కళానృత్యాల నడుమ,డప్పువాయిద్యాలతో శ్రీవేములవాడ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవ కార్యక్రమన్ని మఠం…

ఇదేనా సుపరిపాలన?అధికారులు విధులకు డుమ్మా అవస్థల్లో ప్రజలు.

ఉరవకొండ, మన న్యూస్ : ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు శుక్రవారం విధులకు డుంబా కొట్టారు. వారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. తద్వారా ప్రజలు లబ్ధిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇదేనా సుపరిపాలన అంటూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు ఆర్థిక…

జాతీయ స్థాయిలో ఘనత: సర్పంచ్ హనుమంతరెడ్డికి రెండవ స్థానం

ఉరవకొండ, మన న్యూస్: భారత నాణ్యతా మండలి (BIS) దేశవ్యాప్తంగా సర్పంచ్లను ఒకే వేదికపైకి తీసుకురావడానికి *“సర్పంచ్ సంవాద్”* మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కూడేరు మండలం, పి. నారాయణపురం సర్పంచు హనుమంతరెడ్డి జాతీయ స్థాయిలో గ్రామాభివృద్ధి మరియు భవిష్యత్…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

రాయదుర్గం, మన న్యూస్ : నియోజకవర్గంలోని కూటమి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా, కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యంగ్ డైనమిక్ లీడర్ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు తో కలసి ప్రారంభించారు…

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

ఉరవకొండ, మన న్యూస్ :ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం ప్రభుత్వవిప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారంపలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా లోని రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామం 137 కిమీ దగ్గర l హై లెవెల్…

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఉరవకొండ, మన న్యూస్ : ఒకే వ్యక్తి మరణానికి రెండు వేర్వేరు రాష్ట్రాల్లో మరణ ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయన్న విచారణ ఉరవకొండ మండలంలో బయటపడింది. అధికారులు విధివిధానాలు పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ సంఘటన ఆరోపణలను తెస్తోంది. ఘటన వివరాలు:అనంతపురం…