జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యం
–ఐసా నేతల మండిపాటుఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానంతో ఉన్నత విద్య నిర్వీర్యమైపోయిందని పైసా నేతలు ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సదస్సులో వారు పాల్గొని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేమన,…