నిజాయితీగా సేవలు అందిస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.
బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం.ఉరవకొండ మన న్యూస్: క్షేత్రస్థాయిలో నిజాయితీగా పార్టీల కతీతంగా వర్గాలకు అతీతంగా ప్రభుత్వ నియమాలను అనుసరించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందేలాగా కృషి చేస్తే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతారని అలాంటి సేవలు చేయడంలోనే ఎంతో…