అమరజీవి పేరు మార్చడం సిగ్గుచేటు -కేంద్ర మంత్రి బండి సంజయ్.
కరీంనగర్. మన న్యూస్ :- కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యములో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124 వ జయంతి కరీంనగర్ పట్టణములోని టెలిఫోన్ ఆఫీస్ చౌరస్తా లోని శ్రీ పొట్టి శ్రీరాములు…
ఇకపై ఓయూలో ధర్నాలు, నిరసనలు బంద్ : రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ
Mana News :- ఉద్యమాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మీదట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.ఓయూలో శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు.కానీ, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన…
రోడ్డు ప్రమాదంలో చెన్నిపాడు వాసి మృతి..
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 15:- జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ ఉండవెల్లి : ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ రవి రెడ్డి శనివారం రాత్రి 8.30…
సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ – అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు ఓ పత్రిక ప్రకటన విడుదల…
అనుమతి లేని ఇసుకను సంబధిత జెసిబిని సీజ్చేసిన రెవెన్యూ, పోలిస్ శాఖ
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- భద్రదికొత్తగూడెం, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అధికంగా ఇసుక నిల్వలు ఉండడంతో . ఇసుకకు అనుమతి ఉందా లేదా అని అనుమానంతో ఒక వ్యక్తి…
దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. నిలిచిపోనున్న లావాదేవీలు!
Mana News :- ఖాతాదారులారా, సిద్ధంగా ఉండండి! మీ బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం కలగనుంది. మార్చి నెల చివర్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంచలన ప్రకటన చేసింది . మార్చి…
త్వరలో నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mana News, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి..రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. క్యాబినెట్లో తీసుకున్న…
అభినవ్ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ.
Mana News:- శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం “అభినవ్” చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ…
తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే..
Mana News :- తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.…
వెంకటాపురం మండలంని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేత
తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని. Mana News , నూగూరు వెంకటాపురం, మార్చి 10, సోమవారం: వెంకటాపురం మండలంను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కోరుతూ మండల అభివృద్ధికి కావాల్సిన పలు అంశాలతో కూడిన…