ప్రభుత్వం తొలిడుగు ప్రచారం లో ముందంజ – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్
మన న్యూస్ పాచిపెంట,జూలై 23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుపరిపాలన తొలి అడుగు లో భాగంగా పాచిపెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం లో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు…
20, 21 సచివాలయాలలో P4 అవగాహన సదస్సు…..ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, మస్తాన్ నాయుడు లు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 20 మరియు 21 సచివాలయాలలో జరిగిన P4 అవగాహన సదస్సులు సచివాలయాల అడ్మిన్ లు జీవిత మరియు ధనలక్ష్మీ ల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గూడూరు నియోజకవర్గ…
P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం…….
సంపన్నులు, ఎన్.ఆర్.ఐ.లు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు P4 లో భాగస్వాములై మార్గదర్శకులుగా నిలవాలి…..19 వ సచివాలయం P4 అవగాహన సదస్సు లో మాజీ కౌన్సిలర్ ఇశ్రాయేల్ కుమార్ వెల్లడి గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 19వ సచివాలయం…
బాల్యంలో బహుమతులు ప్రోత్సాహాన్ని ఇస్తాయిహైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో చైర్మన్, విశ్రాంత ఉపాధ్యాయిని గుంటకు రామలక్ష్మమ్మ ఆర్థిక సహకారంతో బుధవారం సోమరాజు పల్లి పంచాయతీ పరిధిలో ఫకీర్ పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు…
ఉరవకొండలో యదేచ్ఛగా భూకబ్జాలు.
ఉరవకొండ మన న్యూస్ : ఉరవకొండలో కబ్జాల జోరు ఊపందుకుంది. నాడు ఒక వ్యక్తి ఏకంగా ఉరవకొండలో కొండ పరిసర భాగాన్ని కొంతమేరకు కబ్జా చేశారు. నేడు అడుగడుగునా కబ్జాలతో ఊపందుకుంటుందిప్రజోపయోగ స్థలాలు యదేచ్చగా కబ్జాకు గురవుతుంటే అధికారులు మాత్రం నిద్ర…
అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు.-తృటిలోతప్పిన ప్రమాదం
ఉరవకొండ మన న్యూస్: అద్వాన్న ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. గ్రామీణ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. అయినప్పటికీ డ్రైవర్లు అతి కష్టం మీద నెగ్గుకు వస్తున్నారు. తాజాగాఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం నుండి బయటపడింది.ఉరవకొండ మీదుగా…
నకిలీ ఈ చలాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ
అనంతపురం జిల్లా మన న్యూస్: సైబర్ నేట్ల నుండి సురక్షితంగా ఉండటానికి “RTO Traffic Challan.apk” పేరుతో వచ్చే సందేశాలు మరియు లింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి…
విద్యార్థి దశ నుండి ఉన్నత ధ్యేయం తో చదువులు కొనసాగించాలి ఎస్సై బి మహేంద్ర పిలుపు.
సత్ప్రవర్తన విద్యార్థి ఎదుగుదలకు సోపానం బాల బాలికలు కలిసి చదువుకోవడం కుటుంబ వాతా వరణాన్ని గుర్తు చేస్తుంది మన న్యూస్ సింగరాయకొండ:- విద్యార్థి దశ జీవితంలో ఎంతో ముఖ్య మైనదని అక్కడి నుండి సత్ప్రవర్తన, సంస్కారం తో పాటు ఎదుగుదలకు సోపానంగా…
పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం: విజయవాహిని, టాటా ట్రస్ట్ పర్యవేక్షణ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం…
విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ
మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం సుందర్నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. సుమారు రూ.3,000 విలువగల నోటుపుస్తకాలు, పలకలు తదితర సామాగ్రిని…