ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం.. సీఎస్‌ స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశం..

Mana News :- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) తమ ముందు హాజరై వివరణ…

బీఆర్ఎస్ చేసిన పొరపాటుతో తెలంగాణ రైతులకు కష్టకాలం వచ్చింది..

Mana News :- గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రబీ యాక్షన్ ప్లాన్…

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచి రాబట్టాలి: హైకోర్టు ఆదేశం

Mana News, అమరావతి: విశాఖపట్నంలోని భీమిలి బీచ్‌ వద్ద అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మాణం చేపట్టడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయసాయి కుమార్తె నేహా రెడ్డి వ్యాపార భాగస్వామిగా…

వాణిజ్యయుద్ధంతో క్షీణించిన ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

Mana News, న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థికవ్యవస్థపై వాణిజ్య యుద్ధం ప్రభావాలతో ఆందోళనలు పెరగడంతో బంగారం, స్వల్పకాలిక బాండ్లు, మేజర్‌ కరెన్సీలు తరలిపోవడంతో అన్ని చోట్లా స్టాక్స్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి.చమురు క్షీణించింది. న్యూయార్క్‌ నుండి లండన్‌, టోక్యో వరకు ఈక్విటీలు పడిపోయాయి.…

వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఎల్ఓపీ హోదా మంజూరు చేయలేం.. స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు 

Mana News :- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సి. అయ్యన్నపాత్రుడు బుధవారం మాట్లాడుతూ, వైయస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) హోదా కోసం చేసిన డిమాండ్‌ను మంజూరు చేయలేమని, దానిని “అసమంజసమైన కోరిక”గా అభివర్ణించారు. పార్టీకి…

తమిళంపై ప్రేముంటే.. కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించండి – ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్

Mana News :- తమిళంపై కేంద్రానికి ప్రేముంటే.. తమిళనాడులోని కేంద్ర కార్యాలయాల్లో హిందీ తొలగించాలని ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై స్టాలిన్.. బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి…

‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది! – వైఎస్ జగన్

Mana News :- గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు…

మా అమ్మ సూసైడ్ చేసుకోవాలనుకోలేదు : కల్పన కూతురు

Mana News :- సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని వస్తున్న వార్తలపై ఆమె కూతురు తాజాగా స్పందించారు. ప్రస్తుతం కల్పన ట్రీట్మెంట్ పొందున్న నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రిలోనే మీడియాతో మాట్లాడారు. ‘మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు. నిద్రమాత్రల…

SBI: బ్యాంకు పేరుతో వీడియోలు వస్తున్నాయా.? కీలక నోటీస్‌ జారీ చేసిన ఎస్‌బీఐ..!

Mana News :- SBI: రోజురోజుకీ సైబార్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కొంగొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. ఇందులో…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 26.885 కేజీల గంజాయి లభ్యం

Mana News :- గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు.నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసుల…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///