ఘనంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించిన మండల విద్యాధికారి హేమలత

మన ధ్యాస తవణంపల్లె ఆగస్టు 29: ఈ రోజు అరగొండ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యకమనికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి హేమలత హాజరయి అక్షరమాల గొప్పదనమే మన తెలుగు భాష మహత్యానికి…

హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి,ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు,

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణించేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. మఖ్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ రవికుమార్…

ఓటర్ లిస్టును ప్రదర్శించిన అమ్మపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి, బి రవికుమార్.

మాన ధ్యాస, నారయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామంలో నూతనంగా రూపొందించిన ఓటర్ లిస్టును గ్రామపంచాయతీ కార్యదర్శి బి రవికుమార్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా…

మహిళా సాధికారతతో, కామెడీ – సస్పెన్స్ – ఎమోషనల్ డ్రామాతో రానున్న “హే సిరి అలా వెళ్లకే” – ఎపిసోడ్ 3

తిరుపతి , ఆగస్టు 28 (మన ధ్యాస): షీలోక్ ఎంటర్టైన్మెంట్స్‌ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ “హే సిరి అలా వెళ్లకే” మరో కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్‌ మూడవ ఎపిసోడ్ ఈరోజు అనగా 28…

డీఎస్సీ ఎంపిక జాబితాలు వెంటనే విడుదల చేయాలి : రాష్ట్రోపాధ్యాయ సంఘం డిమాండ్

మన ధ్యాస చిత్తూర్ ఆగస్ట్-28 డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఎంపిక జాబితాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. చిత్తూరు అపోలో విశ్వవిద్యాలయం, ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలలో జరుగుతున్న ధృవపత్రాల పరిశీలన…

జిల్లా పరిషత్ పాఠశాల లో ఎయిడ్స్ నివారణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-28 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…

తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…

సింగరాయకొండలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని…

పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…

నాడు పాలకమండలి అధ్యక్షురాలుగా రంగనాయకమ్మ.. నేడు పాలకమండలి అధ్యక్ష బరిలో సౌభాగ్యమ్మ.

– దొరకునా ఇటువంటి సేవ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద సేవ. ఉరవకొండ,మన ధ్యాస :-ఆమిద్యాల నుంచి ఐదుగురు.-మోపిడి నుంచి నలుగురు-కౌకుంట్ల నుంచి ఇద్దరు-రాకెట్ల నుంచి ఇద్దరు.-13మంది అగ్రకుల పాలకులు. 01. బీసీ కులస్తుడు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు