వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా లలితకుమారి
చిత్తూరు,మనధ్యాస, అక్టోబర్ 2 పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ని వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధిష్టానం నియమించింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ పదవి రావడానికి సహకరించిన అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి…