చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలి-సీఐ ఎన్.కిషోర్ బాబు

సెల్ఫోన్ భూతానికి దూరంగా ఉండి చదువులపై శ్రద్ధ చూపండి– లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ ఎన్.కిషోర్ బాబు గూడూరు మన న్యూస్:- , చిన్నతనం నుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం వలన చదువుల్లో రాణించడంతోపాటు సమాజంలో ఎంతో…

16వ తేదీ నుండి “సమ్మె” బాట పట్టనున్న “మున్సిపల్ పారిశుధ్య కార్మికులు”

గూడూరు, మన న్యూస్:- కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతున్నా,మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో రాష్ట్ర,జిల్లా కమిటీల ఇచ్చిన పిలుపు మేరకు, తిరుపతి జిల్లా గూడూరు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు)…

మూడవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారానికి మూడవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట…

విలీనం పేరుతో బడిని మూసివేసిన ప్రభుత్వం-చదువుకు దూరమై భిక్షాటన వైపు గిరిజన చిన్నారులు

పంచాయతీ కేంద్రానికి మూడు కిలోమీటర్లు దూరంలో పాఠశాల ఏర్పాటు-బడి విలీన ప్రక్రియను విరమించుకోవాలి- రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు గూడూరు, మన న్యూస్:- రాష్ట్ర ప్రభుత్వం బడుల విలీన ప్రక్రియ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ…

మద్యంలో కల్తీ…!అంటున్న మద్యం ప్రియులు

ఎక్కడ క్వార్టర్ కొన్న మూతలు జరిపోతున్నాయి, మద్యం తగితేనే ప్రమాధమనుకుంటే, కల్తీ మద్యం తాగితే ఇంకెంత ప్రమాదమో.. -మద్యంలో కల్తీ జరగకుండా జర జాగ్రత్త తీసుకోండి అని వేడుకుంటున్న మద్యం ప్రియులు గూడూరు, మన న్యూస్ :- మద్యం తాగడమే ప్రమాదం…

తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..”*

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-15 సంక్షేమం, ప్రగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. మంగళవారం బంగారుపాలెం మండలం, కాటప్పగారిపల్లె, బోడబండ్ల, 170 గొల్లపల్లె, తుంభాయనపల్లె,…

అరగొండ సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియామకం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 మండలంలోని అరగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ గా ఏ రంజిత్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలోని పలు సింగల్ విండో పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం…

సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) మృతి

ఉరవకొండ, మన న్యూస్:వ్యాసాపురం, గ్రామానికి చెందిన టీడీపీ, సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మాజీ సర్పంచు, టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా సీతారాములు తండ్రి.పర్వతప్ప గారు గ్రామానికి సామాజిక సేవలో విస్తృత సేవలందించారు.…

క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం

మన న్యూస్ తవణంపల్లె జులై-15 తవణంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి ప్రియాంక ఆధ్వర్యంలో క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక జనాభా కింద 60 సంవత్సరాల…

గంజాయి రవాణా, చాలా మణితో పాటు దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ 10 లక్షల సొత్తు స్వాధీనం.

ఇంత పెద్ద నిఘా వ్యవస్త ఉన్నా గంజాయి యదేచ్ఛగా రవాణా సిబ్బందికి ఎస్పీ దామోదర్ అభినందన మన న్యూస్ సింగరాయకొండ:- నిత్యం నిఘా ఉన్నా ఈగల్ బృందాలు గంజాయి చెలామణి నియంత్రణ కి చర్యలు తీసుకుంటున్నా యదేచ్ఛగా గంజాయి సరఫరా విక్రయం…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!