మధ్యాహ్న భోజన వర్కర్లకు అవగాహన సదస్సు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు శనివారం కొత్తగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. వెంకటేశ్వరాచారి అధ్యక్షతన ఆనందఖని యందు అవగాహన సదస్సు నిర్వహించడమైనది ఇట్టి అవగాహన సదస్సుకు…

అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, తొమ్మిది నెలలు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన 78 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో సమావేశమైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిది నెలల…

నిజాంసాగర్ ఎస్ ఐ కి సన్మానం

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శివకుమార్ ఇటీవల బదిలీపై రాగా, సుల్తాన్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఎస్ ఐ ను మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా…

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్‌ అన్నారు. శనివారం నిజాంసాగర్ ,మహమ్మద్‌ నగర్, అచ్చంపేట రైతు వేదికల్లో నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన…

అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: పినపాక, శనివారం పినపాక నియోజకవర్గ ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన మణుగూరు మండలంలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో మణుగూరు మున్సిపాలిటీలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీ నుండి తొలగించాలని, పంచాయితీలుగా ఏర్పాటు…

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆర్ సీ, నిజాంసాగర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో శనివారం నాడు సమగ్ర శిక్ష ఉద్యోగు ల నిరసన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిఆర్పిల అధ్యక్షులు శ్రీధర్ కుమార్మా ట్లాడుతూ.సమగ్ర శిక్ష లో 15…

నూతన పీఆర్టీయూ మండల కమిటీ ఎన్నిక

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ,పీఆర్టీయూ మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల నూతన కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు.మహమ్మద్ నగర్ మండలాధ్యక్షుడిగా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ రాం రెడ్డి ఎన్నికయ్యారు. నిజాంసాగర్ మండలాధ్యక్షుడిగా సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సురేందర్ ఎన్నిక…

సికిల్ సెల్ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి డాక్టర్ దుర్గాభవాని

మన న్యూస్: పినపాక, శరీరంలోని రక్తంలో ఏర్పడే అపసవ్యత సికిల్ సెల్ అంటారని ఇది వంశపారంపర్యంగా వచ్చేవ్యాధి అని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు దుర్గా భవాని తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని పాతరెడ్డిపాలెం సబ్ సెంటర్ పరిధిలో జరుగుతున్న…

కానిస్టేబుల్ కిషోర్ కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పి రోహిత్ రాజ్.

మన న్యూస్: పినపాక ఈ మధ్యలో జరిగినటువంటి లోక్ అదాలత్ కేసుల్లో అత్యధిక కేసులు రాజీ చేసినందుకు గాను ఏడూళ్ల బయ్యారం పిఎస్ కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ పోలీస్ ఆఫీసరైన ఎస్పీ రోహిత్ రాజ్…

విలేకరుల పై పెట్టిన ఎస్సి ఎస్టీ కేసు కొట్టివేత

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఎస్సీ ఎస్టీ కేసులో మణుగూరుకు పట్టణానికి చెందిన విలేకరులఫై 2019 లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఖమ్మం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్, డిస్టిక్ సెషన్ న్యాయమూర్తి దేవినేని రాం ప్రసాదరావు శుక్రవారం తీర్పును వెల్లడించారు.…

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి