

మన న్యూస్: పినపాక ఈ మధ్యలో జరిగినటువంటి లోక్ అదాలత్ కేసుల్లో అత్యధిక కేసులు రాజీ చేసినందుకు గాను ఏడూళ్ల బయ్యారం పిఎస్ కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ పోలీస్ ఆఫీసరైన ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించారు. కానిస్టేబుల్ కిషోర్ ని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై రాజ్ కుమార్ లు అభినందించారు.