తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ విస్త్రృత స్థాయి సమావేశం,,తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి డా:తిప్పర్తి యాదయ్య
మనన్యూస్,హయత్ నగర్:దేశంలో రాజ్యాంగ విలువల పైన,ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడి జరుగుతుందని మరియు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి విధానాలు సక్రమంగా అమలు జరగడం లేదని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర…