మద్యం సేవించి వాహనాలు నడపకూడదు..ఆర్టీవో అధికారిణి కవిత

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఆర్టీవో అధికారిణి కవిత అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161 మహారాష్ట్ర, తెలంగాణ, రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై…

రైతుల సొంత డబ్బులతో.. జీరో డిస్ట్రిబ్యూటరి కాలువ మరమ్మత్తులు..

మన న్యూస్,జుక్కల్, నిజాంసాగర్ చివరయకట్టు కు ఉన్న కాలువలు బాగాలేదు అంటే, ప్రాజెక్టుకు చాలా దూరంలో ఉండటం వల్ల కాల్వల గురించి అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. కానీ నిజాంసాగర్ ప్రాజెక్టు మొదటి ప్రధాన కాలువ వద్ద గల జీరో ఉపకాలవ దుస్థితి…

లారీ డీ వ్యక్తి దుర్మరణం

మన న్యూస్ లింగంపెట్ జనవరి 17:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామం సబవత్ మోహన్ వయసు 29 సంవత్సరాలు మృతి చెందడం జరిగింది, లింగంపేట ఎస్సై సుధాకర్ చెప్పిన వివరాలు, సాయంత్రం 6:00 కి రహదారిన పశువులను ఇంటికి…

హోరాహోరీగా సాగిన కబడ్డి పోట్టిలు

:- జనసంద్రంతో రసవత్తరంగా సాగిన ఎమ్మెల్యే మదనన్న కబడ్డి పోట్టీలు మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 17:25 కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రంలో మదనన్న కబడ్డి పోట్టిలు నిర్వహించారు ఇ కబడ్డి పోటీలలో మొత్తం యాభై ఆరు జట్టులు పాల్గోన్నాయి…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ.25,62,300

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీని శుక్రవారం లెక్కించగా హుండీ ఆదాయం రూ.25,62,300 లభించిందని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. గత ఏడాది…

నియోజకవర్గ రైతులు అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ

మనన్యూస్,గద్వాల జిల్లా: టీబీ డ్యాం సాగునీటి విడుదలతో ఆర్డీఎస్ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే విజయుడు సకాలంలో సాగునీటిని పంపిణీ చేయించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ…

ఘనంగా రెస్టారెంట్ ప్రారంభోత్సవంముఖ్య అతిధిగా మల్లేష్ యాదవ్ మమా

మనన్యూస్,ఎల్ బి నగర్: ఎల్బీనగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చిట్టి బాబు బిర్యాని రెస్టారెంట్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్(మామ)చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం…

నేడు నవోదయ పరీక్ష.. సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు శనివారం ప్రవేశ పరీక్ష జరుగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో రావాలని నిజాంసాగర్‌ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్‌ కోరారు. పరీక్షకు హాజరు అయే విద్యార్థులు కేవలం బ్లూ బ్లాక్ బాల్ పెన్నుతో మాత్రమే…

తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి

-: బిపీఎం లకు సీనియర్ సూపరింటెండెంట్ మార్గ నిర్దేశం :- తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ కె. జనార్ధన్ రెడ్డి బ్రాంచి పోస్ట్ మాస్టర్ లకు దిశా నిర్దేశం…

బడి ఈడు పిల్లలను గుర్తించి.. బడిలో చేర్పించాలి

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని జడ్పిహెచ్ఎస్ అచ్చంపేట్ కాంప్లెక్స్ ఫరిదిలోని మాగి హేబిటేషన్ పరిధిలో బడి బయట పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా .. సిఆర్ పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి…