ప్రభుత్వ వసతి గృహ ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు
మన న్యూస్ : కామారెడ్డి, ప్రభుత్వ వసతి గృహ ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు*స్థానిక నాయకులతో…
శ్రీ శ్యామ్ శానిటేరీ & టైల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
MANA NEWS :- హయత్ నగర్:- మనన్యూస్ , హయత్ నగర్ జాతీయ రహదారికి ఆనుకొని లక్ష్మారెడ్డి పాలెం సంగం బేకరీ సమీపంలో పియూష్ అగర్వాల్ నేతృత్వంలో శ్రీ శ్యామ్ శానిటేరీ & టైల్స్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా…
చేప పిల్లల విడుదల..కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 12,మత్స్యకారులు అభివృద్ధికి పెద్దపీట వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.మంగళవారం తుంకపల్లి గ్రామ శివారులో చెరువులో ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలని
జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన నవ్వ భారతి యువజన సంఘం అధ్యక్షులు భాస్కర్ మెదక్ జిల్లా ప్రతినిధి నవంబర్ 11 మన న్యూస్ టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపలని…
చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ వెంటనే చేపట్టాలి – ఎన్. యు. జె. జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక కామారెడ్డి, నవంబర్ 11(): రాష్టరావిర్భావం కోసం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన చిన్న పత్రికలు ( స్థానిక పత్రికల ) సమస్యల పై ప్రభుత్వం వెంటనే…
ఆమ్ప్లి ఫైర్ ను దొంగిలించిన వ్యక్తి రిమాండ్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం యొక్క డోర్ పగలగొట్టి అందులో ఉన్న ఆమ్ప్లిఫైర్ విలువ అందాజ 30 వేల రూపాయలు కల దానిని దొంగలుచుకుపోయారని అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ అయినా సతీష్ దరఖాస్తు చేయగా, ఈరోజు…
సర్వే తప్పులు లేకుండా చేయాలి – పంచాయతీ కార్యదర్శి శిరీష..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 11,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక ,ఆర్థిక ,విద్య,ఉపాధి,రాజకీయ, మరియు కుల సర్వే ప్రభుత్వం చేపడుతుంది. కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శి శిరీష…
ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపెట్ మండలంలోని పర్యటన
మన న్యూస్ లింగంపెట్ 12:24 ,కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లో ని లింగంపేట్ టౌన్ లో 12 గంటలకి మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను సిద్ధిగతులను విద్యార్థులను పాఠశాల సిబ్బందిని తెలుసుకోవడం జరుగుతుంది ఒంటి గంటకి…
రోడ్డుపైనే ధాన్యం ఆరబోత..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు…
పండ్ల మార్కెట్ లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం..వర్తకుల సహకారంతో మార్కెట్ ని మరింత అభివృద్ధి చేస్తాం.
మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి అబ్దుల్లాపూర్మెట్టు , మన న్యూస్ సోమవారం ఉదయం పాలకవర్గం అధికారులతో కలిసి బాటసింగారం పండ్ల మార్కెట్ లో నడుస్తున్న క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…మార్కెట్ లో ఉన్న…