Category: తెలంగాణ

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్ అద్దంకి నరేష్.

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తాసిల్దార్ అద్దంకి నరేష్ తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లోని సౌకర్యాలను పరిశీలించి, ఏప్రిల్ 4 వరకు జరగబోయే పదవ తరగతి పరీక్షల కోసం హాజరయ్యే…

శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం నుండి బి.యన్ రెడ్డి నగర్ వెళ్లే దారిలో శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్…

పివి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలి

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:పి.వి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలనీ కోరుతూ ఏరియా ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ డీజీఎం పర్సనల్ ఎస్. రమేష్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా…

బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,బోగ్ బండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు లోక్యానాయక్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్య నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు…

మరోసారి అక్రిడిటేషన్ల గడువు పెంపు..!

Mana News , హైదరాబాద్ : తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)గడువును మరో మూడునెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది.గతేడాది డిసెంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రాబోయే మూడు నెలల కాలానికి గడువు పొడిగించగా ఈ…

చిల్డ్రన్ పార్కులో చిన్నారుల సందడి.బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్ పార్క్.

మన న్యూస్,జుక్కల్,ఈ పిల్లలంతా ఆడుకుంటుంది ఎక్కడో మున్సిపాలిటీ పార్కులో కాదు..స్వయానా పోలీస్ స్టేషన్ ఆవరణలో, ఇదేంటి పోలీస్ స్టేషన్ ఆవరణలో పిల్లల పార్కు ఉందని అంటున్నారు అని మీరు కొద్దిగా ఆలోచిస్తారు కదా.. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఒంటిపూట బడులు…

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.మహిళా సాధికారత లక్ష్యంగా అన్ని రంగాల్లో…

అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నర్వ మండలం, మన న్యూస్ :-గీతా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాత్కాలికంగా పాఠశాల పరిపాలనా బాధ్యతలను చేపట్టి, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు.పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..విద్యార్థులకు సమాజంలోని బాధ్యతలను…

కర్మన్ ఘాట్ ధ్యనాంజనేయ స్వామి దేవాలయం హుండీ ఆదాయం40,83,498

కర్మన్ ఘాట్. మన న్యూస్:- చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం హుండీలను గురువారం ఆలయ కార్యనిర్వాహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ శేఖర్ పర్యవేక్షణలో లెక్కించారు. స్వాములోరికి రూ.40,83,498 ఆదాయం…