Category: తెలంగాణ

అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Mana News, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున…

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు.. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,బిచ్కుంద : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండల…

జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తాం.

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సభను…

మార్చి నెల ముగియకుండానే, భానుడు భగ భగలు,

బాటసారుల దాహార్తిని తీరుస్తున్న టెక్కిరైడ్ చలివేంద్రాలు. మనన్యూస్,ఎల్ బి నగర్:టెక్కిరైడ్ గత 5 సంవత్సరాలుగా కొత్తపేట, మందమల్లమ్మ బస్స్టాప్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. టెక్కిరైడ్ సభ్యులు మంచి సేవ దృక్క్పధంతో చల్లటి మజ్జిగ మరియు మంచి…

కాటేపల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు.

మన న్యూస్,నిజాంసాగర్,పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని మల్లప్ప పటేల్ స్వగృహంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు మల్లప్ప పటేల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైనార్టీ యువనాయకులు…

మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు నిర్వహించుకోవాలి. జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీమతి

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఎన్నికలను నిర్వహించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి సూచించారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మత్స్య కార్మికుల సమావేశంలో శ్రీపతి మాట్లాడారు..నిజాంసాగర్ ప్రాజెక్టు…

వైద్యులపై చర్యలు తీసుకోవాలి మీడియా సమావేశంలో బాధితులు

మనన్యూస్,కామారెడ్డి:చిట్యాల గ్రామానికి చెందిన పులి సప్న, ప్రభాకర్ కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ 2022 సంవత్సరంలో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పటల్లో డెలివరీ చేశారని, ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు…

భర్తను హతమార్చిన భార్యను రిమాండ్ కు తరలింపు: మరికల్ సిఐ రాజేందర్ రెడ్డి

మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:నర్వ మండలం నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకాల గ్రామానికి చెందిన పాలెం అంజన్న అనే వ్యక్తి మృతికి కారణమైన నిందితురాలు, భార్య పాలెం రంగమ్మ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మరికల్ సీఐ రాజేందర్…

ఇవేం పనులు….రూ, 898 కోట్లు… 96 కిలోమీటర్లు..

. 765 డి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో నాణ్యతకు తూట్లు… సిమెంట్ పనులకు వాటర్ క్యూరింగ్ లేక పగుళ్లు,ఈ మురికి కాలువలు నిర్మాణం ఎంతవరకు శాశ్వతం. వేరే ప్రాంతంలో తవ్విన తారు మట్టి రోడ్డుకు వినియోగం,రోడ్డు విస్తరణ పనులు ఎక్కువ…

భవిష్యత్తు తరాల కోసం అటవీ వ్యవస్థ కీలకం ఎఫ్ ఆర్ వో తేజస్విని.

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, భూపాలపట్నం గ్రామంలో గల అటవీశాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది ఎఫ్ ఆర్ ఓ తేజస్విని ఆధ్వర్యంలో మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బయ్యారం క్రాస్ రోడ్డు కూడలి వరకు…