కలెక్టర్ పై దాడిని తీవ్రంగా కందిస్తునాం

పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్నవంబర్, 12, 2024 వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఔషద పరిశ్రమల ఏర్పాటుకు స్థలసేకరణ నిమిత్తం వెళ్ళిన ఆ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచర్ల గ్రామస్తులు దాడి చేయడం బాధాకరమని,…

సుగంధ పంటల సాగుకు సాయం అందేలా చూడండి

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కోరిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ ఎంతో వ్యయ ప్రాయాసలకు ఓర్చి సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య సుగంధ పంట మిర్చి సాగు రైతులకు…

వడ్ల కొనుగోళ్ళను, సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలో కొనసాగుతున్న ప్రభుత్వ మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అలాగే ఆ మండలంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.…

చేప పిల్లల విడుదల..

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి . Mana News :- నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 12,మత్స్యకారులు అభివృద్ధికి పెద్దపీట వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.మంగళవారం తుంకపల్లి గ్రామ శివారులో…

లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లాడు

మన న్యూస్: ప్రతినిధి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు వస్తుండగా మద్నూరు మండలం మీర్జాపూర్…

హై లేవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

మన న్యూస్ లింగంపేట్ : 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, పోల్కంపేట్ గ్రామం నందు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో 3.75 కోట్ల నిధులతో మంజూరు అయిన హై లేవెల్ బ్రిడ్జి ,రతన్ నాయక్ తండ నుండి పోల్కంపేట…

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు

గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 జోగులాంబ గద్వాల జిల్లాఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరమని అన్నారు ఈ సందర్భంగా…

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు

గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు . ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం…

మైనార్టీ గురుకులను సందర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్

మన న్యూస్ లింగంపేట్ 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ,కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు…

భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుంది

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ…

You Missed Mana News updates

అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం
సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు
ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు