ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

మనన్యూస్,కామారెడ్డి:కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య యువకుడు 32 సంవత్సరాల వయసు గల సుంకరి ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు.ఈమెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.తుజాల్పూర్…

సిసి రోడ్డు నిర్మాణం పనులు

మన న్యూస్ జనవరి 20:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, శెట్టిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్, ఆదేశాల మేరకు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు నిర్మాణం పనులు కాంగ్రెస్ పార్టీ.మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్. ఆధ్వర్యంలో…

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందుతాయి

మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 20:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంఅర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ,…

ఫీజులు వసూలు చేయడంలో ఫుల్లు జిహెచ్ఎంసి కి టాక్స్ చిల్లుఫైర్ సేఫ్టీ నిల్లు విద్యార్థులపై ఫైర్ ఫుల్లు

మనన్యూస్,లింగోజిగూడ:లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా 7 వేల రూపాయల ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయకుండా బయట ఉంచిన పాఠశాల పై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ డివిజన్…

పంట చేతికి రాలేదని యువరైతు ఆత్మహత్య

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన బి శేఖర్ రెడ్డి (32) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చోటుచేసుకుంది.స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మానవపాడు గ్రామానికి చెందిన బొంకూరు…

కాటేపల్లి లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.12 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామాలనుండి 52 జట్టులు పాల్గొన్నాయి.ఈ పోటీలలో…

గట్టు తహసీల్దార్ సస్పెండ్చిటికేస్తే.సస్పెండ్ ఎత్తివేత.కావల్సిన చోట పోస్టింగ్ లు

మనన్యూస్,గద్వాల జిల్లా:ఇదీ తెలంగాణలో నడుస్తున్న తతంగం తెలంగాణలో పని చేసే ప్రజాప్రతినిధులు,ఉత్తమ అదికారుల పనితీరుకు నిదర్శనం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గట్టు తహసీల్దార్ సరితా రాణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బిఎం…

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని,ఇదొక నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆదివారం జారీ చేసిన ప్రకటనలో కలెక్టర్ నూతన రేషన్ కార్డులు…

అయిజ పట్టణ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

మనన్యూస్,గద్వాల జిల్లా:కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ S.A. సంపత్ కుమార్,BRS నీ వీడి కాంగ్రెస్ లో చేరిన పలువురు వార్డు కౌన్సిలర్ లు కో ఆప్షన్ సభ్యులు సహ 50 మంది చేరిక,జోగులాంబ గద్వాల…

రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం

మన న్యూస్ లింగంపెట్ జనవరి 18:25, కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని గల పోల్కంపేట్ గ్రామంలో యన్,ఆర్,ఇ,జీ,యస్,ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల…

You Missed Mana News updates

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…
అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..
మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్