సంస్కృతి గ్రూప్ అఫ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.పాల్గొన్న  కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 

మన న్యూస్ : శేరిలింగంపల్లి నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు మార్గదర్శకాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.గురువారం కొండాపూర్ లోని సంస్కృతి గ్రూప్ అఫ్ పాఠశాలలో  ఏర్పాటు చేసిన ద్రోనాచార్య ఛాంపియన్స్ లీగ్ -2k24…

గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పన కు నిధులు మంజూరు చేయాలనీ…పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీని కోరిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మన న్యూస్ : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలనీ గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ చెందిన సీనియర్…

గ్రంధాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు

మన న్యూస్ : వారోత్సవాలు ఉత్సాహ భరితంగా అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్అభినందించ జ్యోతి ప్రజ్వలన, చిత్రపటాలకు పూల మాలలు భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ గ్రంధాలయాలు ప్రత్యక్ష దేవాలయాలని, ఆ దేవాలయాలపై ఆధారపడి చదువులు సాగించిన వారి జీవితాలు సుంధరమయంగా ఉంటాయని…

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి

మన న్యూస్: నియోజకవర్గ కార్యదర్శి అక్కెనపల్లి నాగేంద్రబాబు పినపాక నియోజకవర్గం, ఆశ్వాపురం మండలం, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, శాసనసభ్యులు…

కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలి :  కార్పోరేటర్  ఉప్పలపాటి శ్రీకాంత్ 

మన న్యూస్ : శేరిలింగంపల్లి (నవంబర్ 14) మియాపూర్  డివిజన్ నాగార్జున ఎన్క్లేవ్ లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మియాపూర్  డివిజన్ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్  కుటుంబ వివరాలను  డిసి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…

ఎక్సలెంట్ భాషా హై స్కూల్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన

మన న్యూస్: కొత్త గూడెం జిల్లా, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్డు లోని ఎక్స్ లెంట్ భాషా హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇ.బయ్యారం సిఐ వెంకటేశ్వర్ రావ్…

మణుగూరు ఏరియా సింగరేణి వైద్యశాల ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. మౌనిక

మన న్యూస్ : హర్షం వ్యక్తం చేసిన సింగరేణి ఉద్యోగులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ) కి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవకులు కర్నె బాబురావు పినపాక నియోజకవర్గం, ఏరియా సింగరేణి…

కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ జయంతి

మన న్యూస్ : పినపాక, నవంబర్, 14, 2024, తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న జవలాల్ నెహ్రూ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు. నెహ్రూ జన్మదినం సందర్భంగా బయ్యారం…

శ్రీవిద్య టెక్నో హైస్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మన న్యూస్ : తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పిల్లలతో నెహ్రూ కు ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ప్రతియేటా నవంబర్ 14 న జరుపుకునే బాలల దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నాడు మండలంలోని శ్రీవిద్య టెక్నో…

గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యాపార సముదాయల అద్దె నిర్ణయం..!

మన న్యూస్ : కామారెడ్డి జిల్లాభిక్కనూర్ : నవంబర్ 14 మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలకు అద్దె నిర్ణయించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామపంచాయతీ…

You Missed Mana News updates

గూడూరులో నూరుభాష విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ ప్రోత్సాహక బహుమతులు
వీర జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళులర్పించిన వేమిరెడ్డి దంపతులు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ 33/11 కు శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కూటమి ప్రభుత్వ పాలన కీచక పర్వాన్ని తలపిస్తుంది,ప్రభుత్వంపై వ్యవస్థాయిలో నిప్పులు చేరిగిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి