ఈ నిచ్చెన…. విద్యుత్ తీగల కు ఎక్కడానికి కాదు.. ట్రాన్స్కో నిర్లక్ష్యానికి నిదర్శనం….
మన న్యూస్,బాన్స్ వాడఇదేంటి విద్యుత్ తీగల కు నిచ్చెన వేశారు అనుకుంటున్నారు కదూ… అవును మీరు అనుకుంటున్నారు నిజమే. కానీ ఈ నిచ్చె ఎక్కి విద్యుత్ తీగలపై కూర్చుండ దానికి కాదు.. నిజామాబాద్ జిల్లా పొతంగల్-జెల్లపల్లి, బీర్కూర్-పొతంగల్ రహదారి పక్కన ఓ…
పెద్ద ఏద్గి లో గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్ మూసివేత
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలో గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాల (వేద వాహిని) ను బుధవారం జిల్లా కలెక్టర్, డీఈఓల ఆదేశాల మేరకు ఎంఈఓ తిరుపతయ్య మూసి వేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి…
మద్నూర్ మార్కిట్ కమిటీ చైర్ పర్సన్ గా జి. సౌజన్య వైస్ చైర్మన్ గా పరమేష్ నియమకం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్ది గ్రామానికి చెందిన జి సౌజన్య నియమక మయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. జుక్కల్ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన…
గుంపెన గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
మన న్యూస్, నవంబర్, 13, 2024 బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.అక్కడ విధుల్లో ఉన్న అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి…
గుంపెన గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Mana News:- కొత్తగూడెం, మన న్యూస్, నవంబర్, 13, 2024. బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.అక్కడ విధుల్లో ఉన్న అధికారులను…
గంజాయి, మాధకద్రవ్యాల నిర్మూలనపై పోలీసుల అవగాహన
సదస్సుమాధకద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం – ఎస్సై రాజ్ కుమార్ Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్ 13, 2024బుధవారం స్థానిక ఎక్స్లెంట్ భాష హైస్కూల్లో ఏడూళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మాధకద్రవ్యాల…
అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం
Mana News:- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్, 13, 2024 వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీ ఆర్ ఎస్ అరాచక శక్తుల కుట్రేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశాల రామనాధం…
దశల వారీగా శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 13)మన న్యూస్ శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధిలో భాగంగా మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ నుండి జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం…
సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ):- మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధ్యానం లారీలు రైస్ మిల్లు వద్ద ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ధ్యానం లారీలు ఆగిపోకుండా ఉండాలంటే కోమలంచ గేటు వద్ద బాన్సువాడ-నిజాంసాగర్ ప్రధాని…
అక్రమంగా నిల్వ ఉంచిన టెకు కలప స్వాధీన పరుచుకున్న అటవీశాఖ అధికారులు
Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్, నవంబర్, 12, 2024 :- ఏడూళ్ళ బయ్యారం రేంజ్ పరిధిలోని కరకగూడెం గ్రామం మండల కేంద్రంలో గల తుమ్మలగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప, కిటికీలను విశ్వాసనీయ…