నెల్లూరు నగరంలో సెమీ క్రిస్టమస్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19: నెల్లూరు నగరంలోని 51 డివిజన్ కపాడిపాలెంలో డివిజన్ ఇంచార్జ్ సందీప్, డివిజన్ నేతలు ఉమా , కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…